రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి వేములవాడ,
దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మహబూబాబాద్ శాసన సభ్యులు శంకర్ నాయక్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు శేషవస్త్రం కప్పి,స్వామి వారి లడ్డు ప్రసాదాలు అందజేశారు.