భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.రాక 

స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్ర వారి స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం నాడు మరి కాసేపట్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.రానున్న నేపథ్యంలో స్వాగతం పలకడానికి దేవస్థానానికి చేరుకొని ఏర్పాట్లు పరవేక్షిస్తున్న .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్.పినపాక శాసనసభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బి ఆర్ ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎంపీల.వద్దిరాజు రవిచంద్ర మాలోత్ కవిత ఎమ్మెల్సీ.తాత మధు, జిల్లా పరిషత్ చైర్పర్సన్. కోరం కనకయ్య గారు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య. జాయింట్ కలెక్టర్.కర్నాటి వెంకటేశ్వర్లు. ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *