బెంగళూరులో బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు

బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు మాయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!