ప్రణీత్ కన్స్ట్రక్షన్ పక్కనే ఉన్న అపార్టుమెంట్ నివాసితులకు ఎలాంటి ఇబ్బందులున్న వాటి పరిష్కారానికి కృషిచేస్తాం

:జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి ఫిబ్రవరి 12 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్నగ ర్ కాలనీలో పర్యటించిన శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీ శ్వర్ గౌడ్ హైదరనగర్ డివిజన్ పరి ధిలోని గౌతమినగర్ కాలనీలో స్థాని కంగా నెలకొన్న సమస్యలు స్థానిక కాలనీ వాసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చా రు,స్థానికంగా ఆనుకోని 80 అడుగుల లోతు సెల్లా ర్‌ తీయడంవలన రోడ్‌, డ్రైనేజ్‌ వ్యవస్థ క్రుంగిపోవడం వల్ల కాలనీ వాసుల బ్రతుకు దినదిన గండంగా మారిందని,ప్రక్కన వున్న నివాస సముదాయాలు కూడా క్రుంగు తా యేమోనన్న భయాందోళనలతో కాలని వాసులు జీవిస్తున్నారని తెలుసుకున్న జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని కన్‌స్ట్రక్షన్‌ కంపనీ వారు కనీస సంరక్షక భాద్యతలు తీసుకొని స్థానిక ప్రజలకు ఎదురయ్యే ఇబం
ధులు తొలగించాలని కోరారు,యు ద్ధప్రాతిపదికన అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని జి.హెచ్.ఎం.సి కమీషనర్,జోనల్ కమీషనర్ ఇతర అధికారులకు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిము క్కల వెంకటేశ్వరరావు,కూన సత్యం గౌడ్,కొడాలి రవి,కావూరి ప్రసాద్,శ్రీ కాంత్‌,సాదమహేష్,ఫయాజ్,రాజిరెడ్డి,మురళి,మోహన్‌ రెడ్డి,పరుచూరి వెంకటేశ్వర రావు,కొఠారి వెంకటే ష్,మారుతికుమార్,మనేపల్లి సాంబ శివరావు,గఫూర్,రవి,శ్యామ్‌,వేమూరి సాంబశివరావు గౌతమినగర్‌ కా లని వాసులు కుమారస్వామి,కృ ష్ణకాంత్‌,పరుచూరి గణేశ్‌ తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *