బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి

ఇస్లావత్ దేవన్ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

 

మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో 8 ఇంక్లైన్ రోడ్ లో నూతనంగా చేపట్టనున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ఐ ఎన్ టి యు సి. నాయకులు మహిళా కాంగ్రెస్ ఆయా విభాగాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version