డ్రైనేజీ పనుల మొదలుపెట్టిన చైర్ పర్సన్…

డ్రైనేజీ పనుల మొదలుపెట్టిన చైర్ పర్సన్

యాదగిరిగుట్ట నేటి దాత్రి:

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మరియు 7వ వార్డు కౌన్సిలర్ మెల్లిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ 8వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ ఎరుకల హేమేందర్ సుడుగు శ్రీనివాస్ రెడ్డి బుజ్జ సాంబేష్ బ్రహ్మచారి మరియు తదితరులు పాల్గొన్నారు*

సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం…

సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ సర్వపురంలో మంగళవారం జన్ను రాజు భార్య జన్ను లావణ్య మృతి చెందారు.ఈ సందర్భంగా 5వ వార్డ్ కౌన్సిలర్ పొన్నాల మనీషా ప్రకాష్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు ఆకులపెల్లి రమేష్, చిలుక జంపయ్య, కొంగర సాంబయ్య, మాసు స్వామి, పొన్నాల శంకర్, మాసు కొమ్మలు, బోట్ల కుమార్, తడుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొని సంతాపం ప్రకటించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version