అనారోగ్యంతో మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతి

అనారోగ్యంతో మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల గ్రామానికి చెందిన మొహమ్మద్ షరీఫ్ సాబ్ బీద కుటుంబానికి చెందిన తన పెద్ద కొడుకు మొహమ్మద్ ఖాజా పాషా ఆటో డ్రైవర్ గా పని చేస్తు జీవన నడుపుతు నడిపేవాడు మొహమ్మద్ షరీఫ్ సాబ్ మూడు నెలలకు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంట్లో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందడం జరిగింది,అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వుండే మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతిచెందడం బాధాకరమని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు,గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామా మాజి సర్పంచ్ వీర్శెట్టి పాటిల్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు వారి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని మనోధైర్యని కలగజేశారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి ,మాజి సర్పంచ్ మాజి ఎంపీటీసీలు చంద్రన్న పటేల్, వెంకట్ శశి వర్ధన్ రెడ్డి,నాగన్న సయీద్ ఆనంద్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version