మహనీయుల ఆశయాలు సమాజానికి దిక్సూచి
* మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మొగులపల్లి
నేటి ధాత్రి మహాత్మ
జ్యోతిరావు మహనీయుల సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పూలే మహిళల విద్య కుల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాలే నేటి ప్రజా నికానికి దిక్సూచి అని మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ అన్నారు గ్రామపంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని న అవసరం సమాజంలో ఉందన్నారు అట్టడుగు వర్గాలకు సమాన న్యాయం అందాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమని నమ్మి ఆ దిశగా పోరాడిన మహనీయులు పోలే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి మా బిందు కోటేశ్వరరావు వార్డు సభ్యులు చిలుకమారి శ్రీనివాస్ హర్షం మహేష్ బండారి కుమార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యా తరాజు రమేష్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ టౌన్ గుడిమళ్ల రమేష్ పడిదల నర్సింగరావు సెక్రెటరీ నరేష్ పాల్గొన్నారు
