Murderous wives

హంతక భార్యలు–వివాహ వ్యవస్థకు ముప్పు తెస్తున్నారా.

హంతక భార్యలు – వివాహ వ్యవస్థకు ముప్పు తెస్తున్నారా ? జైపూర్,నేటి ధాత్రి:       ఇటీవలి కాలంలో కొన్ని నేర ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.అలాంటి వాటిలో ఎక్కువగా విలన్లు.. మహిళలు,భార్యలే.తాజాగా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలోనూ మార్మోగిపోతున్న పేరు సోనమ్ రఘువంశీ.తన భర్త రాజా రఘువంశీని హనీమూన్‌కు అని మేఘాలయ తీసుకెళ్లి అక్కడ అడవుల్లో సుపారీ గ్యాంగ్ తో చంపించేసి..తాను మాత్రం ప్రియుడితో గడిపేందుకు యూపీ వెళ్లిపోయింది.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆర్థికంగా…

Read More
Tremble With Just One Video.

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం..

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!   నేటిధాత్రి:             ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.  ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు! టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం లండన్‌కు చేరుకున్న బుమ్రా.. అలా…

Read More
MLA

ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.

*ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం.. స్వర్ణాంధ్ర…స్వచ్ఛ ఆంధ్ర మనందరి బాధ్యత.. స్వచ్ఛ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్.. పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:     ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్ తో పర్యావరణానికి పెను ముప్పని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం…

Read More
error: Content is protected !!