ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు…

ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్,ఇంటర్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా కొనసాగాయి. న్యాల్ కల్, హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల పర్యవేక్షణాధికారులు వెంకన్న, యాదగిరిల పర్యవేక్షణ, ఎస్సై సుజిత్, పోలీస్ బృందం గట్టి భద్రతల మధ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. తొలిరోజు 586 విద్యార్థునులకు గాను 565 గురు విద్యార్థునులు హాజరవ్వగా 21 గురు విద్యార్థునులు పరీక్షలకు గైర్హాజరయ్యారని

జహీరాబాద్: మధ్యాహ్న భోజనం పై ప్రత్యేక దృష్టి సారించండి…

జహీరాబాద్: మధ్యాహ్న భోజనం పై ప్రత్యేక దృష్టి సారించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై ఏంఈవోలు తనిఖీలు చేయాలని సూచించారు. స్థలం ఉన్న పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోపు విద్యార్థుల హాజరును మొబైల్ యాప్ లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలని ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version