
ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం.
ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారు… దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదు.. నేటి ధాత్రి అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు . ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి.. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి.. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో…