అనాధ వృద్ధురాలికిఆశ్రయం కల్పించిన శ్రీధర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డ్ కు చెందిన వృద్ధురాలు కూకట్ల రాజవ్వ వయసు 85. సంవత్సరాలు దిన స్థితిలో ఉండి పోషించేవారు ఎవరూ లేక వృద్ధుల వివరాలు తెలుసుకొని తెలుసుకొని మేనల్లుడు కూకట్లతిరుపతి ద్వారా తంగలిపల్లి గ్రామానికి చెందిన ఎడమల్ల శ్రీధర్ రెడ్డి లింగాల జలంధర్ జిల్లా సంక్షేమ అధికారి కి సమాచారం అందించి తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోని అమ్మ అనాధవృద్ధాశ్రమం నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్ గారికి అప్పగిస్తూ…

Read More
error: Content is protected !!