ప్రైవేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బీసీ వెల్ఫేర్ లో సీటు సాధించారు
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు సీట్లు రాక రోజుకొకటి చొప్పున మూత పడుతున్న ప్రభుత్వ పాఠశాలలు కానీ సోమనపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనిగరం రాజు ఉపాధ్యాలురాలు మనసా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మారేపల్లి రోహన్ జీడి దీపిక బీసీ వెల్ఫేర్ లో సీటు సాధించడానికి కృషి చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించిన సోమనపల్లి గ్రామ సర్పంచ్ రామ ఉమ దేవేందర్ గ్రామ పెద్దలు విద్యార్థుకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
