పాఠశాలను సందర్శించిన సర్పంచ్ మోరనిర్మల….

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ మోరనిర్మల….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ సర్పంచ్ స్థానిక .కేజీబీవీ. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈరోజు కేజీబీవీ పాఠశాలను సందర్శించడం జరిగిందని అందులో చదువుతున్న పిల్లల బాగోబాగులు ఎలా ఉన్నాయని పిల్లలకి.టిఫిన్లతో భోజనాలు సదుపాయాలు సరిగ్గా మెనూ ప్రకారం టైముకి అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకుని పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడంతో పాటు పాఠశాల సిబ్బందితో వంటశాల. పిల్లలు చదువుతున్న క్లాస్.రూములు పడక గదులు స్నానపు గదులుబాత్రూములుపాఠశాల ఆవరణమునులుపరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నచో మా దృష్టికి తీసుకురావాలని వాటిపై పై అధికారులతో చర్చించి పిల్లల అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలందరూ ఆటపాటలతో చదువులో మెరుగ్గా రాణించాలని మిమ్మల్ని కన్నా తల్లితండ్రుల పేరు ప్రతిష్టలు నిలిపాలనిఅలాగే మీరు చదువుతున్న పాఠశాల పేరు ప్రఖ్యాతలు పెంపొంచేదిశగా చదువులో రాణిస్తూ అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల.పద్మనగర్.గ్రామ సర్పంచ్ మోర నిర్మల. పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version