రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం…

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి
దేశ వ్యాపిత్త స్వరత్రిక సమ్మె విజయవంతం చేయాలని, *తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లతో నిరసన కార్యక్రమం తెలపడంజరిగింది*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
4 లేబర్ కోడులను రద్దు చేయాలి.వి బి జి రామ్ ఈ చట్టాన్ని రద్దు చేయాలి.నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలి,విద్యుత్ {సవరణ} బిల్లు – 2025 ను రద్దు చేయాలి.ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్ డి ఐ ని రద్దు చేయాల,ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరించరాదు,కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి.స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి*.
ఎం వి యాక్ట్ – 2019 సవరించాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రమాదేవి.
సాయి,వేద, కౌసల్య, సుమలత, రజిత,స్వప్న, ఆదిలక్ష్మి,సుమలత,డి సుజాత, జ్యోతి లక్ష్మి, విశాల, సునీత, విజయ, కృష్ణవేణి, సరోజన,నాగరాణి, కోమల తదితరులు పాలుగోన్నారు.

పెద్దాపూర్ గ్రామంలో బహుజన బతుకమ్మ వేడుకలు…

పెద్దాపూర్ గ్రామంలో బహుజన బతుకమ్మ వేడుకలు

హాజరైన విమలక్క

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అరుణోదయ విమలక్క ముఖ్య అతిథి గా హాజరైనారు. పెద్దాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ (యం యల్ )జనశక్తి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రం చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు.
అనంతరం గ్రామం లోని వాడలగుండ బతుకమ్మలతో ర్యాలీ గా జడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడినారు
ఈ కార్యక్రమలో రైతుకూలీ సంఘం ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు మల్సుర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీవిముక్తి )రాష్ట్ర కన్వీనర్ పగిడేరు అరుణక్క, వాసం రుద్ర, ఏఐఎఫ్ టియు నాయకులు చంద్రగిరి శంకర్, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు మండల యుగేందర్, నరేందర్, కృష్ణ, గోపు రాజన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్,
మానవహక్కులవేదిక కన్వీనర్ కర్ణాటకపు సమ్మన్న,
గ్రామ కాంగ్రెస్ నాయకులు మామిళ్ళ రాజు, గౌడ సంఘం నాయకులు పెరుమాళ్ళ నవీన్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు గుండ్ల రాజు,కిసాన్ సెల్ నాయకులు గట్టు మహేందర్. అరుణోదయ కళాకారులు బుల్లెట్ వెంకన్న, రాకేష్, పల్లె లింగన్న,గంగా, అరుంధతి, గౌతమ్,కుర్తె లింగం, లలితక్క, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version