వైకుంఠధామాలు అభివృద్ధి జరిగేనా!
ఆఖరి మజిలీకీ ప్రభుత్వం చిన్నచూపు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో వైకుంఠధామాల పట్ల ప్రభు త్వం చిన్నచూపు చూస్తుంది. పలు గ్రామాల్లో దహన సం స్కారాలకు ప్రజలు ఇబ్బందు లను తొలగించేందుకు గత ప్రభుత్వం ప్రతి గ్రామపంచా యతీకి వైకుంఠధామాలను నిర్మించింది. వాటిని వినియో గానికి తీసుకురావడంలోనే జాప్యం జరిగింది . కనీస వస తులు లేక దహనసంస్కారా ల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
అరకొర వసతులతో వైకుంఠధామాలు ఉఉన్నాయి పలు గ్రామాల్లో వైకుంఠ ధామానికి రోడ్డులేక, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది పంచాయతీ రాజ్ విద్యుత్ శాఖ సమన్వయం లోపం కారణంగా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది దీంతో అంతక్రి యల నిర్వహణకు చీకటి పడితే అదేవిధంగా ఊరికి దూరంగా ఉండడంతో దారి వెంబడి విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు ఊరికి దూరం ఊరికి సమీపంలో ఖాళీ స్థలంలో చెరువులు కుంటలు ఉన్న సమీపంలో అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపరిచి వైకుంఠధామాలకు అందు బాటులోకి తీసుకురా వాలని ప్రజలు కోరుతున్నారు
వైకుంఠధామల్లో అన్ని సమస్యలే!
పలు గ్రామాల్లో స్మశాన వాటికల్లో కనీస వసతులు లేక దహన సంస్కారాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతు న్నారు మండలంలో నిర్మించిన స్మశాన వాటికలు విద్యుత్ నీటి మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలకు తీవ ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వైకుంఠధామాలకు అన్ని వసతులు ఏర్పాటు చేయా లని ప్రజలు కోరుతున్నారు
