
మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్ నాశనం.
మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్ నాశనం మహేశ్వరం జడ్పీఎస్ఎస్ హెచ్ఎమ్ స్వరూప నర్సంపేట,నేటిధాత్రి: యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే బంగారు భవిష్యత్తో పాటు దేశ భవిష్యత్ నాశనమవుతుందని హెచ్ఎమ్ స్వరూప అన్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో జడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి,ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం స్వరూప మాట్లాడుతూ సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించినా,…