అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో. అదనపు గదులు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం.సమర్పించిన గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం.లో. పలు కార్యక్రమంలో మరియు ప్రారంభోత్సవాల్లో.పాల్గొన్న పరిపాలన రాళ్ల పేట గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఇందులో భాగంగా. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట. గ్రామంలో. ఎంపీపీ ఎస్. పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని. బోధన ధ్యాసనకై. కేవలం ఒకే గది ఉందని. ఒకటి నుండి ఐదు తరగతి వరకు. విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి. చదువుకోడానికి. ఇబ్బందికరంగా ఉందని. దయచేసి వెంటనే. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా. గ్రామస్తులు తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారు విద్యార్థుల పిల్లల ను సౌకర్యాల నిమిత్తం.మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు
