త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

తంగళ్ళపల్లి నే టి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం లోని. పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలని ఉద్దేశంతో. గూడు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదని. ఉద్దేశంతో. తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలోని నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి. వారిలో నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తున్నారని. అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలంలోని. రాళ్లపేట. అంకిడిపల్లె. అంకుసాపూర్. కాస్బేకట్కూర్. మండేపల్లి. గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం. ఈనెల ఆరవ తేదీన. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభిస్తారని నాయకులు వెల్లడించారు. తద్వారా తంగళ్ళపల్లి.మండలంలో కేంద్రంలో నమూనా ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అధికారులు నాయకులు. ఇట్టి కార్యక్రమంలో.AMC. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మునిగల రాజు. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజేశ్వరరావు. పొన్నాల లక్ష్మణ్ నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version