మాజీ ఎంపీ రావుల సన్నిహితుడు రాగివేణు మృతి పట్ల దిగ్భ్రాంతి.

మాజీ ఎంపీ రావుల సన్నిహితుడు రాగివేణు మృతి పట్ల దిగ్భ్రాంతి.

వనపర్తి నేటిదాత్రి .

మాజీ ఎంపీ వనపర్తి మాజీ ఎమ్మెల్యే
రావుల.చంద్రశేఖర్ రెడ్డి రాగివేణు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు ఈసందర్భంగా రావుల మాట్లాడుతూ వనపర్తి రాయిగడ్డ 1వ వార్డు రాగివేణు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు ఆత్మీయుడు గా అన్నిటికీ నాతో పాటు సుదీర్ఘకాలం పనిచేసి మమ్మల్ని వీడి పోవడం నన్ను కలచి వేసిందని అన్నారు వేణు
కుమారుడు చంద్రశేఖర్ తో రావు ల ఫోన్ లో మాట్లాడి కుటుంబసభ్యులను ఓదార్చి దైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారువేణు ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version