యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు విద్యార్థులకు. సృజనాత్మకత. న్యాయకత్వ. లక్షణాలు మరియు ఆధునిక ఆలోచనలను వెలికి తీసే కార్యక్రమం ద్వారా. అగ్రి యూత్ ఫెస్ట్. (యువజన ఉత్సవాలు) ఈనెల .18.వ తేదీ నుండి .21.వ. తేదీ వరకు మూడు రోజులపాటు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన. వారిని. గ్రీన్ ఎక్స్కో. స్టోరీ టెల్లింగ్. జానపద గీతాలు. ఒగ్గు కథ. డ్యాన్స్. బీట్ లైవ్ పోటీలలో. ప్రథమ స్థానంలో. నిలవగా. ఉపన్యాసం వ్యాసరచన. దేశభక్తి గీతరచన. స్పెల్ బి. ఏకో రంగోలి. లవ్ పెయింటింగ్ పోటీలలో. ద్వితీయ స్థానంలో నిలిచారు. జానపద .నృత ప్రదర్శనలో. తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల ప్రతిభకు సృజనాత్మకతకు. ఈ యువజన ఉత్సవాలలో. ఓవరాల్ ఛాంపియన్షిప్ లను. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలు సొంతం చేసుకుంది. వీటిని.PJTAU. యువజన ఉత్సవాలలో.BJR. అగ్రికల్చర్ కాలేజీ .ఓవరా ల్. ఛాంపియన్షిప్ గా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ . డా. కె. బి. శ్వేతా దేవి. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు.ఇటువంటి కార్యక్రమాలు. నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తమ కళాశాలకు మంచి పేరు తీసుకోవడానికి కృషిచేసిన విద్యార్థులకు బోధన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి డోలు కొట్టి నృత్యం

డోలు కొట్టిన మల్లన్న

కేశవరం మల్లికార్జున స్వామి కళ్యానోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మల్లికార్జున స్వామి కళ్యాణం లో డోలు కొట్టి నృత్యం చేస్తూ మరోసారి హల్చల్ చేశాడు. మూడు చింతలపల్లి మున్సిపల్ కేశవరం లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న జాతర సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్న ఎమ్మెల్యే ఒగ్గు కథ చెప్తున్నా సోదరుల డోలు కొడుతూ నృత్యం చేశాడు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా కేశవరంతో పాటు మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నేతలు, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version