
నేడే విస్తరణ.
నేడే విస్తరణ. నేటిధాత్రి ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.19కు రాజ్భవన్లో ప్రమాణం ఆరు ఖాళీల్లో.. మూడు మాత్రమే భర్తీచేసే అవకాశం బీసీ, ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం! బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్ బెర్తు పక్కా…