వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని గోరి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ మున్సిపల్ వైస్ చేర్మెన్ మహ్మద్ లుక్మాన్ గారి కుమారుని వివాహా వలిమా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వలిమా వేడుకల్లో,వై.తరుణ్,పాత్రి కేయులు అక్తర్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అహ్మద్, చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు

బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే..

బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..

 

పెళ్లిళ్లలో చేసే పూజలు, పాటించే ఆచారాలను అందరూ కీలకంగా తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెళ్లి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైదని సిందూరం. దానినే మర్చిపోయారు వధువు కుటుంబ సభ్యులు.

వివాహం వంటి పెద్ద వేడుకల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద గందరగోళానికి కారణమవుతాయి. పెళ్లిళ్లలో చేసే పూజలు, పాటించే ఆచారాలను అందరూ కీలకంగా తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెళ్లి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైదని సిందూరం. దానినే మర్చిపోయారు వధువు కుటుంబ సభ్యులు. అయితే ఆ గందరగోళాన్ని ఓ బ్లింకిట్ డెలివరీ నిమిషాల వ్యవధిలో పరిష్కరించాడు (forgot sindoor at wedding)
అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఢిల్లీకి చెందిన పూజా, హృషి అనే జంట వివాహం ఘనంగా జరుగుతోంది. వేద మంత్రాల మధ్య సప్తపది కూడా పూర్తయింది. ఇక చివరగా వధువు నుదుట వరుడు సిందూరం దిద్దాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ సమయానికి సిందూరం ఎక్కడా కనబడలేదు. సిందూరం తీసుకురావడం మర్చిపోయారు. ముహుర్త సమయం దాటిపోతుండటం, బయటకు వెళ్లి తీసుకురావాలంటే ట్రాఫిక్ వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన మొదలైంది (Blinkit delivery in 16 minutes

ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులకు ఒక ఐడియా వచ్చింది (Blinkit saves the day). వెంటనే ఫోన్ తీసి బ్లింకిట్ యాప్‌లో సిందూరం ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే బ్లింకిట్ డెలివరీ బాయ్ సిందూరం తీసుకుని నేరుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు. డెలివరీ ఏజెంట్ రాగానే అతిథులందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ సిందూరాన్ని తీసుకుని వరుడు పెళ్లి తంతును విజయవంతంగా ముగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సూరే వారి వివాహ వేడుకలలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్….

సూరే వారి వివాహ వేడుకలలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో ఎంబి గార్డెన్ లో శ్రీమతి సూరే భాగ్యలక్ష్మి సూరే భాస్కర్ కుమారుడు రాఘవేంద్ర సాయి చంద్రిక తో జరిగిన వివాహ వేడుకలలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ కాలూరి శ్రీనివాసులు శెట్టి సీనియర్ జర్నలిస్ట్ లు పోలిశెట్టి బాలకృష్ణ పోలిశెట్టి సురేష్ 33 వ వార్డు ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ మేరకు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ వివాహ వేడుకలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయించి సహకారం అందించారు. ఈ మేరకు కాలూరి భాస్కర్ కాలూరి శ్రీనివాసులు శెట్టి ఒక ప్రకటనలో తిరిమల్ కు కృతజ్ఞతలు తెలిపారు

గండ్ర దంపతులకు ఆహ్వానం…

గండ్ర దంపతులకు ఆహ్వానం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పసునూటి శ్రీదేవి-రాజయ్య దంపతుల కుమార్తె ఈ నెల 29 ఆది వారం సంధ్య- గణేష్ వివాహ మహోత్సవానికి పాల్గొనడాని కి పరకాలనివాసంలో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమ ణారెడ్డి కలిసి కొప్పుల గ్రామ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజ య్య కూతురు పెళ్లికి రమ్మని ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది.ఈ కార్య క్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, నాగార్జున్, మహేందర్ పాల్గొన్నారు.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్…

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

పొలిటికల్ సైన్స్ లెక్చరర్ కానుగుల బాగ్యలక్ష్మి -సుదర్శన్ దంపతులకు చెందిన కూతురు లక్ష్మి వివాహం రాజకుమార్ తో దుగ్గొండి మండలం గిర్నీబావిలోని కనిష్క ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ వివాహనికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ, ప్రజ్ఞ కాలేజీల అధ్యాపకులు గడ్డం శ్రీనివాస్, నీలారాపు నరేందర్, సుదర్శన్, వెంకటేశ్వర్లు,సంఘాల నాయకులు ఎలకంటి రాజేందర్, మొగిలిచర్ల సందీప్,కందికొండ లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version