గండ్ర దంపతులకు ఆహ్వానం…

గండ్ర దంపతులకు ఆహ్వానం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పసునూటి శ్రీదేవి-రాజయ్య దంపతుల కుమార్తె ఈ నెల 29 ఆది వారం సంధ్య- గణేష్ వివాహ మహోత్సవానికి పాల్గొనడాని కి పరకాలనివాసంలో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమ ణారెడ్డి కలిసి కొప్పుల గ్రామ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజ య్య కూతురు పెళ్లికి రమ్మని ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది.ఈ కార్య క్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, నాగార్జున్, మహేందర్ పాల్గొన్నారు.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్…

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

పొలిటికల్ సైన్స్ లెక్చరర్ కానుగుల బాగ్యలక్ష్మి -సుదర్శన్ దంపతులకు చెందిన కూతురు లక్ష్మి వివాహం రాజకుమార్ తో దుగ్గొండి మండలం గిర్నీబావిలోని కనిష్క ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ వివాహనికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ, ప్రజ్ఞ కాలేజీల అధ్యాపకులు గడ్డం శ్రీనివాస్, నీలారాపు నరేందర్, సుదర్శన్, వెంకటేశ్వర్లు,సంఘాల నాయకులు ఎలకంటి రాజేందర్, మొగిలిచర్ల సందీప్,కందికొండ లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version