వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని గోరి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ మున్సిపల్ వైస్ చేర్మెన్ మహ్మద్ లుక్మాన్ గారి కుమారుని వివాహా వలిమా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వలిమా వేడుకల్లో,వై.తరుణ్,పాత్రి కేయులు అక్తర్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అహ్మద్, చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు
