
పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే.
పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే కేసముద్రం/ నేటి ధాత్రి కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అల్పుగొండ సావిత్రి అధ్యక్షత జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని. పాపారావు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువుల కోసం, జీలుగులు గతంలో 1000 రూపాయలు లోపు ఉండే, వాటి ని రెండు వెల వందచిల్లర రెట్టింపు కంటే ఎక్కువ శాతం పెంచారు. ఇది రైతులపై భారం పడుతుంది….