మహిళా సమైక్య భవనానికి భూమి పూజ….

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్. భరత్ నగర్ .గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. భవన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగాపనిచేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో .దూసుకెళ్తున్నారని అలాగే ఇదివరకు చేసిన పాలకులు రాష్ట్రాన్ని ప్రజలనుకోలుకో లేకుండా .రాష్ట్రాన్ని అప్పుల.పాలు చేశారని దానిని అధిగమించుకుంటూ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకు వస్తున్నారని ఇందులో భాగంగా మహిళ అభివృద్ధి ప్రత్యేక లక్ష్యంగా మహిళా సంఘ భవనానికి .ఈజీఎస్ నిధుల ద్వారా మహిళా సమైక్య భవనానికి 10 లక్ష రూపాయలు మంజూరు కాగా ఈరోజు భవన నిర్మాణానికి సర్పంచి చిట్యాల దేవేంద్ర వెంకన్న చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని ఇట్టి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కాంగ్రెస్ పెద్దలకి నాయకులకు ప్రతి ఒక్కరికి మహిళా .సౌమ్యక్య సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు. గ్రామపంచాయతీ పాలకవర్గం బిక్షపతి. శిరీష.ఏపిఎం. చంద్రయ్య.సీసీలు. బాలరాజు.యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు .మునిగేలరాజు. భాను. నాగరాజు. మహిళా సమ్మెక్యసంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version