నూతన వస్త్రాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
బీదర్ జీరా కన్వెన్షన్ హాల్ లో జరిగిన డాక్టర్ రవీంద్ర పాటిల్ ( సన్రోహి హాస్పిటల్) గారి కూతురి నూతన వస్త్రాధన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,నాయకులు శంకర్ పటేల్ ,రేవన్నప్ప తదితరులు.పాల్గొన్నారు,
