
ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు.!
*ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు. చందానగర్ సర్కిల్ రెవెన్యూ అధికారుల నిర్వాకం బాగోతం*. శేర్లింగంపల్లి, నేటి ధాత్రి: శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ సర్కిల్(21) లో జిహెచ్ఎంసి అధికారుల లీలలు. సరైన పత్రాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు. విషయం పై అధికారులకు చేరడంతో విచారణకు ఆదేశించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి. విచారణలో అధికారులు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ. చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు ఏఎంసీ,టాక్స్ ఇన్స్పెక్టర్…