మైలారంలో బిజెపి పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు…

మైలారంలో బిజెపి పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

శాయంపేట, నేటిధాత్రి;

శాయంపేట మండలం మైలా రం గ్రామంలో భారతీయ జన తా పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగానిర్వహిం చారు. మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవి ష్కరించారు . అనంతరం పార్టీ స్థాపకుల త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు మాట్లాడుతూ దేశాభివృద్ధి దిశగా బిజెపి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపే తానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవే యాలని పిలుపునిచ్చా రు.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి, మండ ల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయ కులు బాసని విద్యా సాగర్, ఉప్పు రాజు, మండల ఉపా ధ్యక్షులు కోమటి రాజశేఖర్ మండల కార్యదర్శి మేకల సుమన్, భూత అధ్యక్షులు కన్నేబోయిన రమేష్, బాసాని నవీన్,నూనె వెంకటేష్ పాల్గొ న్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version