ACB officers

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )     సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రం పేటలో దాడిచేసి ఓ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 15000 లంచం తీసుకుంటుండగా పెట్టుకున్న ఎసిబి అధికారులు. నాగరాజు ను ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ కార్యాలయం కు తరలించి…

Read More
Accused in a Case

పట్టించిన వారికి పారితోషికం..

పట్టించిన వారికి పారితోషికం.. మంగపేట నేటిధాత్రి         కమలాపురం గ్రామానికి చెందిన రాంపూరీ రాజేష్ @ ఎంపురం రాజేష్ తండ్రి కొట్టేన్న @ పొట్టెన్న కమలాపురం ఒక కేసు లో నిందితుడిగా ఉండి కోర్టు కు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతని ఆచూకీ తెలిసినచో 8712670092,8712670093కి తెలపగలరు అని వారికి తగిన పారితోషకం తో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్సై సూరి ఒక ప్రకటనలో తెలిపారు.

Read More
SI Sai Kumar.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్ ముత్తారం :- నేటి ధాత్రి   ముత్తరం మండలంలో గతంలో నాటు సారాయి కేసులలో పట్టుబడిన పారుపల్లి లక్కారం మచ్చుపేట ఖమ్మం పల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలలోని వ్యక్తులను ఇకమీదట నాటు సారాయి అమ్మకుండా ఉండటానికి ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయల జరిమానతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి దగ్గర బైండోవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్ ఐ సాయి…

Read More
error: Content is protected !!