మాజీ సింగిల్ విండో అధ్యక్షులు దివంగత తిరుమలయ్య చిత్రపటానానికి నివాళులు
అర్పించిన మాజీ మంత్రి బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిధాత్రి .
మాజీ సింగిల్ విండో అధ్యక్షులు దివంగత నందిమల్ల తిరుమలయ్య చిత్రా పటానికి మాజీ మంత్రి
సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేతలు ఘనo గ నివాళులర్పించారు మాజీ గ్రంధాలయ చైర్మన్ బోలమోని న్యాయ వాది
.లక్ష్మయ్య, బీ ఆర్ ఎస్ నేతలుం.తిరుమల్, నాయుడు వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి,బొబ్బిలి.ప్రేమ్ కుమార్,స్టార్.రహీమ్,నందిమల్ల.రాములు,రామకృష్ణ వెంకటేష్ తదితరులు ఉన్నారు ఈసందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలయ్య రాజకీయ ఆశయాలు నెరవేర్చాలని తిరుమయ్య కుమారుడు నంది మల్ల అశోక్ ను కోరారు ఈమేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి నంది మల్ల అశోక్ కుటుంబ సబ్యులకు మనో ధైర్యం కల్పించారు
