మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

వీణవంక,( కరీంనగర్ జిల్లా):

నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గంగిపల్లి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుమారుడి స్నేహితులు అందరూ కలిసి ఆ కుటుంబానికి క్వింటల్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలువేరి రమేష్, రాధారపు తిరుపతి , తాళ్లపల్లి శ్రీనివాస్, పొన్నం రవీందర్, గాజుల రవీందర్, నీల కుమార్ తదితరులు అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!