నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణానికి చెందిన గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పంజాల రజిత -రాజు గౌడ్ ల కూతురు అభిశ్రీ -మండ శ్రీకాంత్ గౌడ్ తో నిశ్చితార్థ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై కాబోయే నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ల గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ఐలి వెంకన్న గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఇంచార్జి సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశం గౌడ్, పంజాల రాము గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.