ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఫల్గుగుట్టతండా గ్రామ పంచాయతీలోని సీత్యనాయక్ తండాలో చాంధీ(50) అనారోగ్యంతో మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘునందన్, సర్పంచ్ కవిత, రాంగోపాల్,…

Read More

ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి

హుజురాబాద్: నేటి ధాత్రి – జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినం – జూన్ 17న జమ్మికుంటలో సన్నాహక సమావేశం – ముఖ్యఅతిథిగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ – వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ప్రముఖ కళాకారులు, కవులు మాదిగల చైతన్యం కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసం 1994 లో ఆవిర్భవించిన దండోరా (ఎమ్మార్పీఎస్) ఆవిర్భవించి, 30 ఏళ్లు వస్తున్న సందర్భంగా జూలై 7న వరంగల్లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ…

Read More

ఓదెల లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం లో తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి చిత్ర పటానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,పోలోజు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ పేర్కొన్నారు.తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్…

Read More

మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయండి

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బల్గూరి తిరుపతి రావు తెలిపారు. బుధవారం మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…

Read More
MLA

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు శాయంపేట నేటిధాత్రి:     శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం…

Read More

Leaders transgressing their limits in the Assembly

https://epaper.netidhatri.com/view/342/netidhathri-e-paper-7th-aug-2024%09/2 ·Assembly is not a public meeting place ·Legislative Assembly is a inviolable place ·Positive criticisms are inevitable ·Allegations are made for political dominance ·Demanding the ruling party is the right of opposition ·Ruling party always contrive to dominate the opposition ·Strategy is essential ·Personne allegations are not inevitable ·This create problems for future generations…

Read More

ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడిగా జయపాల్ రెడ్డి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దుగ్గొండి మండల అధ్యక్షుడిగా ఆరే జయపాల్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొడపరిచిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబ రావులకు ధన్యవాదములు…

Read More

చల్లా ధర్మారెడ్డి కి మద్దతు తెలిపిన ముదిరాజులు

పరకాల నేటిధాత్రి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికే ఉంటుందని పరకాల మండలం లక్ష్మీపురం గ్రామ ముదిరాజు కులస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు.బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో చల్లా ధర్మారెడ్డిని ముదిరాజ్ కులస్థులంతా కలిసి మద్దతు తెలిపారు.తమ స్వార్ధాల కోసం పార్టీ మారిన వారికి తగిన గుణపాఠం చెపుతామని వెల్లడించారు.తన గెలుపుకోసం ముదిరాజు కులస్థులంతా ఏకతాటిపైకి వచ్చి నాకు మద్దతు తెలిపినందుకు చల్ల ధర్మారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలు రాగానే…

Read More
Chairman

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్… సిఎండి బలరాం నాయక్ ను కలిసిన జర్నలిస్టులు.. రామకృష్ణాపూర్ నేటిధాత్రి:     సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన మందమర్రి రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అనిల్ భగత్ ఉపాధ్యక్షుడు అక్బర్ లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వేదికగా సిఎండి బలరాం నాయక్ ను కలిసి సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు అలాగే గని…

Read More

మహాశివరాత్రి జాతరకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -మార్చి 7 నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర నిర్వహణ -3 షిఫ్టులలో పారిశుధ్య కార్మికులను నియమించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి -తాత్కాలిక పార్కింగ్ లాట్స్ లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి -ప్రతి 100 మీటర్లకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి -శివ భక్తుల కోసం అవసరమైన మేర సహాయ కేంద్రాలు ఏర్పాటు -మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఎస్పీ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్…

Read More

పోలీస్ అమరవీరులకు జోహార్లు

రక్తదాన శిబిరం విజయవంతం సామ్రాట్ సంజీవన్ మహారాజ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఇల్లందు డివిజన్ పరిదిలో డిఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలిస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లందు డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి ఆయా మండలాలకు సంబంధించి అనేకమంది పాల్గొనగా గుండాల మండల పరిది నుండి 25 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తల సేమియా పిల్లలు, బాధితులకు ఈ రక్తాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు,…

Read More

పెద్దిని భారీ మెజార్టీతో గెలిపించాలి.

#ఇంటింటా ప్రచారం నిర్వహించిన జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలనుపట్టించుకున్న పాపాన పోలేదు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి వారికి నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గ ప్రజలకు మనోధైర్యం కల్పించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా మార్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది…

Read More

నూతన గ్రామపంచాయతీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుంది-ఎమ్మెల్యే పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని పోచారం,పైడిపల్లి గ్రామాలలో నూతన నిర్మించిన పంచాయతీ భవనాలను శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని టిపిఎస్సి చైర్మన్ నియమించి ప్రక్షాళన చేయడం జరిగిందని సంవత్సరంలోగా ఉద్యోగాల భర్తీకి…

Read More

పాలాభిషేకం చేసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ఉదయం 10:50 నిమిషములకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద విజయ్ దివస్ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మరియు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం గురించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉద్యమంలో ఎందరో జైలు జీవితం కూడా గడిపారని…

Read More
school

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ…

Read More

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరా మర్శ

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ క్రమంలో శనివారం కాంగ్రెస్ నేతలు మృతుని కుటుంబాన్నిపరామర్శించారు. అనంతరం పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్ (బుజ్జన్న), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాసని మార్కండేయ మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ పరామర్శ లో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ చల్లా చక్రపాణి, పరకాల మార్కెట్ కమిటీ…

Read More

మీకు సోయుంటే ‘పీకే’ఎందుకు?

కరంటు గోసలు యాదున్నాయా? `పూటలో ఎన్ని గంటలు పోయేదో అయినా యాదొస్తుందా? `సకల జనుల సమ్మెకాలంలో ఎంత నరకం చూపించారో గుర్తుందా? ` పంటలు ఎండిన కాలం మర్చిపోయారా? `ఏన్నేండ్లు బావులు ఎండిపోయాయో! యాదొచ్చెనా? `2015లో ఎండాకాలంలో ఊటలొచ్చి, బావులు నిండి గంతులేయలేదా? ` బోర్లు ఎళ్లవోసుడు చూసినామా లేదా! `కరంటు కష్టాలు మర్చిపోవద్దు… `సర్‌చార్జీలు, సర్వీసు చార్జీల వాతలు ఎలా మర్చిపోతాం? `పల్లెల్లో కరంటు చూడని రోజులెన్నో గుర్తు చేసుకోండి? `పట్టపగలే కరంటు వెలుగులు ఎందుకున్నాయో…

Read More

కల్యాణలక్ష్మి,షాదిముబారక్ చెక్కులపంపిణి చేసిన ఎమ్మెల్యే రేవూరి

మల్లక్కపేట గ్రామ లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే రేవూరి పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటినుండి దరఖాస్తు చేసుకున్న వారికీ తక్కువ సమయంలోనే చెక్కులను అందించడం జరుగుతుందని అన్నారు.పట్టణం మరియు మండలానికి కలిపి…

Read More

ట్రినిటీ హైస్కూల్లో సైన్స్ ఫెయిర్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: ట్రినిటీ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఈ సైన్స్ ఫెయిర్ లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వలన విద్యార్థుల్లో మేధాశక్తి బయటపడుతుందని ఆయన తెలిపారు. తాను విద్యార్థి దశలో ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నానని విద్యార్థులకు తెలిపారు. ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్…

Read More

మృతుల అంతిమయాత్రలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

నిజాంపేట, నేటి ధాత్రి మండల పరిధిలోని బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన సురేష్ రోడ్డు ప్రమాదంలో మరణించగా సోమవారం బీఆర్ఎస్ పార్టి మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి , హాజరై పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చల్మెడ గ్రామానికి చెందిన భాజ దుర్గయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆయన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారితో పాటు మండల ముఖ్య నాయకులు కల్వకుంట…

Read More
error: Content is protected !!