MLA

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే.

*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు వెంకటేశం* జహీరాబాద్ నేటి ధాత్రి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పట్టణ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ & ఝరాసంగం మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹2,79,000 విలువ గల చెక్కులను ,మాజి సర్పంచ్ శంకర్…

Read More
MLA lays foundation stone for construction of Indiramma's houses

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్…

Read More

మార్కెట్లో మిర్చి రైతుల గోస

ఎనుమాముల: నేటి ధాత్రి: మిర్చి రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టించి పంట పండించి అమ్ముకోవడానికి మార్కెట్లోకి తీసుకువస్తే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించి కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేయడం సరైనది కాదని తక్షణమే ఇలాంటి పనులు మానుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన స్థానిక ఎనుమాముల మార్కెట్ లోని మిర్చి రైతులను కలుసుకొని అనంతరం అధికారులతో మాట్లాడారు….

Read More

కిష్టారం గ్రామంలో కాంగ్రెస్ ఖతం.

> మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దు. > లక్ష్మన్న హయాంలోనే గ్రామల అభివృద్ధి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కిష్టారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు, సుధాకర్, మహేష్,ముఖ్య నాయకులు, (50) మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన (50) మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో…

Read More

వలసవాదుల ముందు చులకనౌతున్నాం!

`బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు `రాజకీయ పునరావాసం గందరగోళం! `పరాకాష్ఠకు చేరిన పంచాయతి? `వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు? `అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన. `ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా? `కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా? `వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా? `ఎవరిబలమెంత?  `నాయకులతో చేరిన కార్యకర్తలెంత మంది? ` బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది? `పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత…

Read More

తెలంగాణ తల్లి చిత్ర పటానికిపాలాభిషేకం

పెద్ద సంఖ్యలో హాజరైన బిఆర్ఎస్ శ్రేణులు పరకాల నేటిధాత్రి పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణము భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం పరకాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా…

Read More

క్రియేటివిటీ ఉంటేనే లైఫ్ – యాదగిరి శేఖర్ రావు

రామడుగు, నేటిధాత్రి: నేటి ఆధునిక ప్రపంచంలో క్రియేటివిటీ ఉంటేనే లైఫ్ అని ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్ లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు పాల్గొని సత్తాచాటారు. ఈసందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాల్గోని మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకతను వెలికితీసేందుకు అబాకస్, వేదిక…

Read More

ఈనెల 11 మాదిగల విశ్వరూప మహాసభ

భూపాలపల్లి నేటిధాత్రి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతుందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలో సంఘమిత్ర డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ కరపత్రాలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దోర్నాల రాజేందర్ మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేసిన అనంతరం సందే కార్తిక్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత 29 సంవత్సరాలుగా ఎస్సీల ఎబిసిడి వర్గీకరణ…

Read More

ఘనంగా వినాయకుడుకి పూజలు నిర్వహించిన ఎంపిటిసి దంపతులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో శివాలయ ప్రాంగణంలో గల వినాయకుడికి ఎంపీటీసీ దొడ్డ గీతారాణి బాలాజీ దంపతులు లక్ష వస్త్రం(జంద్యం) సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో , సుభిక్షంగా మరియు రైతులకు విరివిగా పంటలు పండి అందరూ గ్రామస్తులు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది తెలిపారు

Read More
Crore Gaurammas.

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం .

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం వనపర్తి నేటిధాత్రి :     వనపర్తి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘంఅధ్యర్యములో పసుపుతో తయారు చేసిన కోటి గౌరమ్మల నిమజ్జనం సోమశిల సంగమేశ్వర నదిలో నిమజ్జనము చేశారు నిమజ్జన కార్యక్రమంలో వనపర్తి ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు మహిళా అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి అనంత పద్మావతి గుబ్బ మాధవి కొండూరు మంజుల ప్రవీణ్ కొంపల. శ్రీలక్ష్మి ఆకుతోట సుప్రియ యావజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ…

Read More
Mudiraj

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు.

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు.. ముదిరాజ్ ల రిజర్వేషన్ హామీని మరిచిన ప్రభుత్వం. మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ నర్సంపేట నేటిధాత్రి: ప్రభుత్వాలు ఎన్ని మారిన ముదిరాజ్ లను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ఆరోపించారు. ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని ప్రభుత్వం మరిచిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.గురువారం నాడు దుగ్గొండి మండల కేంద్రంలో…

Read More
newlyweds.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు గణపురం నేటి ధాత్రి   గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్…

Read More

క్రీడాకారుని అంత్యక్రియల్లో పాల్గొన్న క్రీడాకారులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి చిన్ననాటినుండి ఆటలే తన ఊపిరిగా పాఠశాల తరగతి గదికంటే పాఠశాలలోని. క్రీడా మైదానంలోనే ఎక్కువ సమయం గడుపేందుకు ఇష్టపడే దండు తిరుపతి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ను ఆదర్శంగా తీసుకొని తన ఆటతిరుతో క్రీడాభిమానుల మన్ననలు చురగొన్న ఆటగాడు దండు తిరుపతి, గ్రామస్థాయి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకొని క్రికెట్ లో మెలుకువలు నేర్చుకొని తన ప్రతిభను చాటుకున్న దండు తిరుపతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ…

Read More

గీత కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం

నడి కూడ,నేటి ధాత్రి: పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ పాల్గొని 5 మండలాల కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా సాంబయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 66…

Read More

ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద చేయూత

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనీకి చెందిన ఆవునూరి వెంకటి అనే నిరుపేద వ్యక్తి ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి పడడంతో వెంటనే అతనిని వరంగల్ లోని యం.జి.యం ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి రెండు పక్కటెముకలు , వెన్నెముక విరిగిందని మూడు నెలలు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వెంకటిది చాలా నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి, ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు..ఈ విషయాన్ని ఆర్కేపీ యువత…

Read More

సరైన మార్గంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి; ఆదాయం ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,59,861,91 కోట్లలో దాదాపు 38.14 శాతంగా ఉంది మరియు గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే దాదాపు రూ.19,099 కోట్లు…

Read More

వాహన తనిఖీ లో పట్టుబడ్డ గంజాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం

భద్రాచలం నేటి ధాత్రి సారపాకలో 21వ తేదీన సాయంత్రం బూర్గంపాడు ఎస్సై సుమన్ వారి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించగా సాయంత్రం 6:30 అవుతున్న సమయంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై భద్రాచలం వైపు నుండి అనుమానస్పదంగా అత్యధిక వేగంతో వాహనాన్ని తోలుతూ వస్తుండగా అతివేగంతో వెళ్తున్న వాహనాన్ని సారపాక లోని పల్లె ప్రకృతివనం దగ్గర అడ్డగించి ఆపగా ఆ వ్యక్తి దగ్గర ఉన్న బ్యాగులను సోదా చేయడంతో 15.15 కేజీల గంజాయి ఆ బ్యాగులో…

Read More
Balaji Techno School.

బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే.

బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే నర్సంపేట నేటిధాత్రి: నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు ఎంఎస్ఎం ఈ డే 2025 ఉద్యమి భారత్ కార్యక్రమం పాఠశాల ఎన్సిసి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ పాత్ర ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వాలు…

Read More

ముదిగుంట గ్రామంలో ఘనంగా ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో ఆదివారం రోజున ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులు నిర్విరామంగా కొనసాగే ఈ వేడుకలో మొదటి రోజు పోచమ్మ తల్లి బోనాలతో మొదలు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలోని గౌడ కులస్తులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా గొప్ప ఉత్సవంగా జరుపుకొనే ఈ కార్యక్రమం ముదిగుంట గ్రామమంతా ఒక పండుగ వాతావరణన్ని తలపిస్తుంది. ఎల్లమ్మ తల్లి కొలుపు…

Read More
error: Content is protected !!