22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలి

బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్. నల్లబెల్లి,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు రోజుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచ ప్రజలందరు ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు దినం గా ప్రకటించక పోవడం సిగ్గు చేటుఅని ఇప్పటికైనా…

Read More

కరీంనగర్ నడిబొడ్డన ఆర్.ఎం.పి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నడిపిస్తున్న పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు

ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఆర్ఎంపి వైద్యుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నడుపుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపి వైద్యుల దోపిడిని అరికట్టాలనీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి విద్యార్హత లేకున్నా అత్యాధునిక వైద్యం పేరిట సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర…

Read More

నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కేంద్ర లో బిజెపి, ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిషన్ మోర్ఛ (ఎస్ కేఏం) కార్మిక, విద్యార్థి తదితర సంఘాలు పిలుపులో శుక్రవారం జరిగిన దేశవ్యాప్త గ్రామీణ బందులో భాగంగాగుండాల మండల కేంద్రంలో ప్రదర్శన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు ప్రసంగిస్తూ మూడు…

Read More

నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

  ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కోర్రి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి 50కిలోల బియ్యాన్ని వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో,నల్ల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జీల రాజేందర్,నల్ల ఫౌండేషన్ సభ్యులు కోర్రి రాములు,కోర్రి శ్రీను, అంబాలా రాజు, బండారి శెంకర్,రాజేందర్,శ్రీను, శారదా,యువత తదితరులు పాల్గొన్నారు

Read More
Health.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

‘యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి’ ◆ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం జహీరాబాద్ నేటి ధాత్రి:   అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం జహీరాబాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పతాంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. వేడుకల్లో పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను వశిష్ట యోగా ప్రతినిధులు, క్రీడాకారులు ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు గురువులు…

Read More
Employees

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ .

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( ఐ ఎన్ టి సి 327) ఘనంగా మేడే వేడుకలు తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి       ఈరోజు తొర్రూరు డివిజన్లో ఐ ఎన్ టి సి 327 సంఘం ఆధ్వర్యంలో మే డేను ఘనంగా నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు కే భోజలు జెండా ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు….

Read More

ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..

ఐక్యంగా పని చేశాం.. అద్భుత విజయం సాధించాం.. కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉన్నరు..  ప్రజల కోసం నికరంగా ఐదేళ్లు కొట్లాడెటోల్లు కావాలె  ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే.. నర్మెటలో వినాయక గార్డెన్ లో కృతజ్ఞత సమావేశం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, బీఆర్ఎస్ గెలవాలి..కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేశారు కాబట్టే మనం అద్బుతమైన…

Read More
Srinivas Yoga

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

భారతదేశంలోని అతి ప్రాచీనమైన యోగ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యోగా శిబిరాలను నిర్వహిస్తూ యోగానే తన ఇంటి పేరుగా మార్చుకున్న యోగ గురువు శ్రీనివాస్ యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అని భావించి, సమాజమే దేవాలయంగా గత 25 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువు పోశాల శ్రీనివాస్ అభినందనీయుడు. నేటి ధాత్రి:  …

Read More
District SP

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ వనపర్తి నెటిదాత్రి :       వనపర్తి జిల్లాలో నిషా కొరకు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు 100 1908 పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే డ్రగ్స్ గాన్ oజాయ్ వాడే వారిపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు . యువకులు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు వాడి…

Read More

108 మంది దంపతులచే శివపార్వతుల కళ్యాణం

వనపర్తి నేటిదాత్రి వనపర్తి పట్టణంలో పాతకోటలో శ్రీ వీర భద్ర సమేత శివ కేశవ ఆలయంలో 108 దంపతులచే పీఠాధిపతులు శ్రీచరణ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించామని ఆలయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు ఆలయ కమిటీ నిర్వాహకులు సాయి యాదవ్ ఈశ్వరమ్మ కొండమ్మ బుచ్చమ్మ పూరి చంద్రకళ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాణిజ్య సెల్ ఉపాధ్యక్షులు భీమ ప్రభాకర్ శెట్టి పాల్గొన్నారని అయి న తెలిపారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని పూరి…

Read More
Zaheerabad

జహీరాబాద్: పోరాట ఫలితంగానే.!

జహీరాబాద్: పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాల పెంపు. జహీరాబాద్ నేటి ధాత్రి పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని పేర్కొన్నారు.

Read More

వలల దుకాణం షాపును ప్రారంభించిన గణపురం సర్పంచ్

గణపురం సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లో శ్రీ విగ్నేశ్వర వలల దుకాణం షాపును ప్రారంభించిన గణపురం గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గారలు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గణపురం మండలం మరియు చుట్టపక్కల మండలాల గ్రామాల మత్స్య కారులు ఈ అవకాశన్ని వినియోగించు కోవాలని వారు కోరారు ఈ కార్యక్రమం లో ముదిరాజ్ మహాసభ మండల…

Read More

ప్రజా ప్రతినిధులతో కలిసి క్యాంపుకు వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి ; ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి కి మద్దతుగా వనపర్తి నియోజకవర్గానికి చెందిన జెడ్పిటిసిలు ఎంపి టి సి లు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి క్యాంపు కు వెళ్లారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు ముందుగా బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించార ని అశోక్ తెలిపారు

Read More

police sibbandipie suspention veetu,పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు ఎన్నికల విధులకు గైర్హాజరయిన ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. సస్పెషన్‌ వేటుకు గురైయిన వారిలో యు.రాజు సుబేదారి పోలీస్‌స్టేషన్‌, వి.నిరంజన్‌ సంగెం పోలీస్‌ స్టేషన్‌, ఇ.గణేష్‌ సిటి గార్డ్స్‌, కె.ఉపేందర్‌ కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌, డి.శ్రీనివాస్‌ రఘనాధ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందినవారు వున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా సెలవుల్లో వున్న 69మంది సిబ్బంది తక్షణమే విధుల్లో చేరి ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి…

Read More

నూతన సంవత్సర వేడుకలు సంతోషంతో నిర్వహించుకోవాలి

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు… డిజే బాక్సులు వినియోగిస్తే ఉపేక్షించేది లేదు.. ఆర్కేపీ ఎస్ఐ జి రాజశేఖర్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: నూతన సంవత్సర వేడుకలు సంతోషాలనేపద్యంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ…. నేడు డిసెంబర్ చివరి రోజు కావడంతో నూతన సంవత్సర ఉత్సాహంతో మద్యం సేవించి వాహనాలు నడిపినా…

Read More

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్ ఆధ్వర్యంలో 184వ వార్షిక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డివిజన్ గౌరవ అధ్యక్షులు తక్కల్లపెల్లి సోమేశ్వర్ కమిటీ సభ్యులతో కలిసి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండె డాక్యురె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాయాచిత్ర పథక ఆవిష్కరణ చేసిన అనంతరం కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్…

Read More
error: Content is protected !!