
TS netidhatri telugu daily e-paper wednesday 1st September 2021
Tap here to download NETIDHATRI (TS) 01-09-2021 paper pdf
Tap here to download NETIDHATRI (TS) 01-09-2021 paper pdf
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి గ్రామా ల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి నర్సంపేట నేటిధాత్రి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించాలని ఎం సిపిఐ( యు)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా , నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి రెండు తప్ప మిగతా…
భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ నందు గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి వారి సేవలు భద్రాచలంలో అమోఘం, మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా పెరగడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వాటిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఉమా శంకర్…
రైతుల కష్టాలు తీరేదెప్పుడు.. రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి సామాజిక కార్యకర్త .. పెద్దపల్లి జిల్లా నేటిదాత్రి: డెబ్భై ఐదు వసంతాల స్వతంత్ర భారతావనిలో అమృత ఉత్సవాలు అంటూ మురిసిపోయాం..మనం ఎంతో అభివృద్ధి చెందామని మైమరచి పోతున్నాం. ఇవన్నీ పైపై మెరుగులే.. తరచి చూస్తే లోపాలెన్నో… గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నాడు గాంధీజీ.అయితే ఇప్పటికీ ఎన్నో మారుమూల గ్రామాలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు. అనేక గ్రామాల్లో సరైన రహదారులు, రవాణా సౌకర్యాలు లేవు. కనీసం నడవడానికి…
ఎమ్మెల్యే కు,నేటిధాత్రి పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన శాఖా గ్రంధాలయం ను పునరుద్ధరించలని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోందని చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని,ఇన్వర్టర్ సౌకర్యం లేదని…
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజ్ మరియు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అసంపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంటి వద్ద పలువురు యువకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వయంగా కండువాలు కప్పి కార్యకర్తలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలందరూ కలిసి…
హుజురాబాద్ :నేటిధాత్రి 20 మంది కౌన్సిలర్లు హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు నేరెళ్ల మహేందర్ గౌడ్, పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్, సామల రాజిరెడ్డి, దేశిని కోటి, తుమ్మెటి…
ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం. కల్వకుర్తి నేటి దాత్రి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత…
దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి: తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు. గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ…
Tap here to download netidhatri paper pdf
ప్రజల కోసం ఎప్పుడు రానోడు ఓట్ల కోసం మళ్ళా వస్తున్నడు.. కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం ఆగమే.. # నన్ను బలోపేతం చేస్తే ప్రజలే బలవంతులు # నేను రైతు బిడ్డను మీ సంక్షేమం కోసం # నర్సంపేట బిఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి # రెండవ రోజు మరింత జోష్ నింపిన బిఅర్ఎస్ ఎన్నికల ప్రచారం # అడుగడుగున ఎమ్మెల్యే పెద్ది బతుకమ్మలు,బోనాలు మంగళహారతులతో నీరాజనాలు పలికిన మహిళలు. నర్సంపేట,నేటిధాత్రి : గత…
చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాల లో ముందస్తు బతుకమ్మ సంబరాలు శనివారం రోజున ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమము లో విద్యార్ధిని విద్యార్థులు బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేస్తూ అలరించారు,ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా, అంగరంగ వైభవంగా జరుగుతాయని కాలేజ్ కరస్పాండెంట్ కందికొండ రాజు తెలిపారు , ఈ కార్యక్రమములో, కాలేజ్ ఇన్చార్జి నోముల వేణు, మరియు అధ్యాపక బృందం లోకేందేర్…
జర్నలిష్ట్ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వ ద్రుష్టి కి తీసుకువెళ్ళె భాధ్యత మాది… మెడిపల్లి ప్రెస్ క్లబ్ డైరి ఆవిష్కరణ కర్యక్రమంలొ వజ్రెష్ యాదవ్… మెడిపల్లి (నేటిధాత్రి) : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు మీడియా ప్రత్యేక దృష్టి సారించాలని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు,మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు.ఈ మేరకు బుధవారం నాడు “మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ” అధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీ…
పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం “పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి: పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,…
మండల పార్టీ అద్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసిన బి ఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు స్థానిక జిల్లా పార్టీ అద్యక్షురాలు గండ్ర జ్యోతి వెంకటరమణారెడ్డి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరిగే వేములవాడ పర్యటన విజయవంతం చేస్తూ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని సభను…
‘ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం’ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. నేటిధాత్రి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరీ గుట్ట మీద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వరీ గుట్ట పైకి వచ్చి ప్రార్థనలు నిర్వహించుకునే క్రైస్తవ సోదరులకు ఇబ్బందులు…
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 70వ పుట్టినరోజు సందర్భంగా మండలంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వంలో జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు జై బాల్క సుమన్, జై కెసిఆర్ అంటూ నినాదాలు చేస్తూ కెసిఆర్ పుట్టినరోజును మండల నాయకులు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ…
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్. చర్ల,నేటిధాత్రి: దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా…
3వ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే జి ప్రసాద్ కుమార్ పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్ ఆయనే. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో సహా 23 మంది సభ్యులు ప్రతిపాదించారని ఆయన గురువారం ఇక్కడ సభలో తెలిపారు. కొత్త స్పీకర్ ఎన్నికను ప్రకటించడానికి ముందు, డిసెంబర్ 9 వేడుకలకు హాజరుకాని సభ్యులతో…