DSP Rammohan Reddy

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ.

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ జహీరాబాద్ నేటి ధాత్రి:   సోమవారం జరిగిన డీఎస్పీల బదిలీలో భాగంగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిని బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్గొండ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సైదాను జహీరాబాద్ డీఎస్పీగా బదిలీ చేశారు.

Read More

రేణుక ఎల్లమ్మ 17 వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఆలయ చైర్మన్ ఉమేష్ గౌడ్ రేగొండ, నేటి ధాత్రి: రేగొండ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరిగి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నట్లు ఆలయ చైర్మన్ మోడెమ్ ఉమేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.ఈ మేరకు గౌడ కులస్తులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమేష్ గౌడ్ కోరారు.

Read More
Free bus travel

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య. “నేటిధాత్రి”,బాలానగర్. (హైదరాబాద్):         ప్రభుత్వం నుండి నేరుగా మహిళలకు అందే పథకం ఏదైనా ఉందని అడిగితే అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య…

Read More

ఘనంగా జెండా పండుగ నిర్వహించిన కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల శాయంపేట మండలం గోవిందా పూర్ శివారులోని హజరత్ సూఫీ షాహ్ మొహమ్మద్ ఖాజా మోయినొద్దిన్ అజ్మీరీ శాహ్ దర్గా దగ్గర గ్యార్మీ షరీఫ్(జెండా పండుగ) ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి సూఫీ ఫరీదొద్దిన్ మరియు అజీజీజొద్దిన్,పరకాల 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ తెరాస అధికార ప్రతినిధి మక్సూద్, మైనార్టీ సెల్ అధ్యక్షులు బియాబాని, నాగరాజు, నూతన్ తదితరులు పాల్గొన్నారు.

Read More

లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కారల్ మార్క్స్ కాలనీ లో వినాయకుడి ప్రత్యేక పూజలు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా ప్రజలపై గణపతి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆశీస్సు లతోనే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో శివ సాయి గణేష్ మండలి, ఫ్రెండ్స్ యూత్ విగ్రహ దాత ఎర్రం అనూష సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

Read More

15వ రోజు సమ్మె

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నేడు ఉద్యోగులు సమ్మెలో భాగంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి వినతిపత్రాన్ని అందజేశారు. భద్రాచలం నేటి ధాత్రి ముందుగా ఉద్యోగస్తులందరూ భద్రాచలం పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ఉద్యోగస్తులందరూ స్వామివారిని దర్శించుకుని మా న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి గారు కరుణించి వెంటనే మాకు రెగ్యులర్ చేయాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆరోగ్య భద్రత కల్పించాలని…

Read More
Indiramma Housing Scheme lists.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం -ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం -కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్ -మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే -గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే -పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే -మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ…

Read More
NGOs

బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి.

బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి. డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన స్వచ్ఛంద సంస్థలు. నర్సంపేట,నేటిధాత్రి:   నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నియమ నిబంధనలు పాటించని శ్రీ లక్ష్మీగణపతి స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఎల్హెచ్ పిఎస్, డిబిడిఎస్ ప్రజాసంఘాలు,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం డిబిడిఎస్ వ్యవస్థాపకులు అందే రవి మాదిగ,ఎల్హెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Read More
Classmates Meet.

2005-2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

2005-2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 20 ఏండ్ల అనంతరం కలుసుకున్న క్లాస్ మేట్స్ తంగళ్లపల్లి టౌన్: (నేటిధాత్రి)       తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005-2006 లో 10 వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం.చదివిన విద్యార్థులు 20 ఏండ్ల అనంతరం కలుసుకున్నారు. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి…

Read More

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కారం చేస్తున్న రిటైర్డ్ పోలీసుల అధికారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పులి వీరారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను రిటైర్డ్ పోలీసుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు..ముల్కలపల్లి గ్రామ వాస్తవ్యులు పులి వీరారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ…

Read More

శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ వితరణ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి వేసవి దృష్ట్యా విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలకు స్టీల్ వాటర్ ఫిల్టర్ ను బహూకరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ దేవరకద్ర బ్లాక్ ప్రేరక్ జగ్గప్ప తన చేతుల మీదుగా ఉపాధ్యాయులకు,విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగ్గప్ప మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…

Read More

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విరాళం అందజేయత

మద్దుల ప్రశాంత్ పటేల్ వీణవంక,(కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ఆదివారం రోజున జరిగిన అతి పురాతన ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు ఆలయ ఖర్చులకై వీణవంక మండలం లక్ష్మక్క పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ 5016/- రూపాయలు ఆర్థిక విరాళాన్ని వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి ఖర్చులకు విరాళం అందజేయగా ఆలయ అర్చకులు గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు, ప్రశాంత్…

Read More
Cricket Australia.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!   నేటిధాత్రి           టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఆధునిక క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు….

Read More

రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి

రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ భద్రాద్రికొత్తగూడెం :నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించిన రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్…

Read More

గిరిజన పల్లెలకు బీటీ రోడ్డు మంజూరు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలం కాచనపల్లి జగ్గు తండా నుండి లక్ష్మీదేవి పల్లికి రెండు కోట్ల 50 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన గ్రామాలలో ఉన్న ప్రజలకు అవసర నిమిత్తం వెళ్లడానికి రోడ్డు సదుపాయం లేక ఇబ్బంది పడుతుండడంతో ఎన్నికల సమయంలో మీ గ్రామానికి రోడ్డు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట ప్రకారం మంజూరు చేయించడంతో ఇన్ని రోజులు ప్రయాణించే గ్రామ ప్రజలకు మోక్షం లభించిందని…

Read More

మద్యం సేవించి వాహనలు నడిపితే కఠిన చర్యలు ఎస్సై పురుషోత్తం

మహబూబ్ నగర్ జిల్లా: నేటి ధాత్రి  నవాబుపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి డిసెంబర్ 31 న అర్ధరాత్రి వరకు ఎవరైనా మద్యం సేవించి వాహనలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పురుషోత్తం అన్నారు డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా నవాబుపేట మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని  ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం,  మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదలకు గురికావద్దన్నారు  కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో…

Read More

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం దందా…

పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండలంలోని గ్రామాల్లో విలేజ్ పెట్రోలింగ్ చేయుచుండగా ఉదయం సుమారు 6 గంటల సమయంలో చల్లూర్ అంబెడ్కర్ కూడలి వద్ద ఎదురుగా ఒక టాటా ఏసీ ట్రాలీ దానిని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 40 క్వింటాలు పిడిఎస్ బియ్యం ఉన్నాయి. దాని డ్రైవర్ అయిన కాసరపు శ్రీనివాస్ తండ్రి గట్టయ్య, వయస్సు 44 హరిపురం గ్రామము, ఓదేల మండలం అనునతన్ని ఇట్టి బియ్యం ఎక్కడివి,…

Read More

ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ ను కలిసిన యాదవ సంఘం నాయకులు.!!! యాదవుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించిన నాయకులు!!!

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, మానవ సేవయే మాధవ సేవా గా భావించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ధర్మారం మండలం కొత్తూరు గ్రామ వాస్తవ్యులు కొలుముల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ కెనడా నుండి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గొర్రెల కాపల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, ముచ్చర్ల కొమురయ్య యాదవ్, ధర్మారం మండల యాదవ సంఘం నాయకులు…

Read More

అంబేద్కర్ ఆశయాల సాధనే జాతి కార్యాచరణ కావాలి

( అంబేడ్కర్ మాట మన బాట కావాలి) భారత గణతంత్ర ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాణ ‌సారథి రాజనీతి దురంధరుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి చైతన్య శక్తి అంటరాని కులములో పుట్టి అపర మేదావిగా రాణించిన  అంబేద్కర్ మాట మన బాట కావాలి కులం పేరున‌ సమాజం కుళ్ళి పోవద్దు కులమనే వట వృక్షాన్ని.కూకటి వేళ్లతో పెకిలించాలి అంటరాని తనం వద్దు కుల మత రహిత సమాజమే ముద్దు వివక్షత అస్పృశ్యత పేదరిక రహిత సమాజ స్థాపనే…

Read More
error: Content is protected !!