జిఎంఆర్ఎం ట్రస్ట్ ఉచిత డ్రైవింగ్ తరగతులను ప్రారంభించిన చిట్యాల జడ్పీటీసీ .

  చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం లో జి ఎం ఆర్ఎమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిట్యాల మండల యువతి యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులను స్వయంగా తానే నడిపి ప్రారంభించిన చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్,ఈ కార్యక్రమంలో చల్లగరిగ సర్పంచ్ కర్రే మంజుల అశోక్ రెడ్డి బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎరుకొండ రాజేందర్ గౌడ్ గ్రామ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

మానాల జెడ్ పి హెచ్ ఎస్ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవాలు

  రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు .భవిష్యత్ కాలంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యా, వైద్య ,రక్షణ ,సంరక్షణ విషయంలో తమ హక్కులను తెలుసుకొని అభివృద్ధి సాధించాలని, అలాగే ఏదైనా సమస్య వచ్చినట్లయితే1098 హెల్ప్ లైన్…

Read More

ఎంపీడీవో గారి ఆధ్వర్యంలో పంచాయతి కార్యదర్శిలకు ఎన్నికల కోడ్ అవగాహన సదస్సు

  జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి ఎన్నికల నియమావళి, మోడల్ కాంటెస్ట్ ఆఫ్ కోడ్ మరియు ఎన్నికల విధులు గురించి ఎంపీడీవో సత్యనారాయణ పూర్తి అవగాహన కల్పిస్తూ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More

నాయబ్ తహసిల్దార్ గా అరుణ్ కుమార్

  రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల నాయాబ్ తహసిల్దార్ గా ఎం. అరుణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన నాయబ్ తహశీల్దార్ ఖజా మోయినొద్దిన్ ఇటీవలే తహశీల్దార్ గా ప్రమోషన్ల లో భాగంగా నిజామాబాద్ వెళ్లగా చొప్పదండి తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ ప్రమోషన్ పై రామడుగు నాయబ్ తహశీల్దార్ గా బుదవారం బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More

పుష్కరకాలంగా మరిచిపోయిన తూకం, ఆ రేషన్ బియ్యం ఎవరు బుక్కారు.!?

నేటి ధాత్రి కథనాలతో రేషన్ బియ్యం కాంటా, ప్రతి డీలర్ కు రెండు నుండి ఆరు సంచులు అదనం.!? పుష్కరకాలంగా పక్కదారి పట్టించిన రేషన్ బియ్యం సివిల్ సప్లై కాంట్రాక్టర్ జిసిసి అక్రమంగా తరలించుకుంది తెలుగులోకి వాస్తవం.? సివిల్ సప్లై కమిషనర్ ఫుడ్ కమిషన్ ఇకనైనా చర్యలు తీసుకోరా దీనికి డీలర్లే సాక్ష్యం.!? సివిల్ సప్లై జిసిసి నిర్లక్ష్యంతో హమాలీలకు మూడు నెలలుగా కమిషన్ లేక పండుగ కు పస్తులే. మహాదేవపూర్-నేటిధాత్రి; రేషన్ బియ్యం సరఫరాలో సివిల్…

Read More

జడ్చర్ల లో హోటల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి.

  మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల మున్సిపల్ పరిది లోని 09 వ వార్డు మహబూబ్ నగర్ రోడ్, న్యూ బస్టాండ్ ఎదురుగ్గా నూతనంగా ప్రారంభిస్తున్న..వేగా 9 హోటల్ మరియు శ్రీ భీమాస్ హోటల్ లను ముఖ్య అతిథులుగా, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి, హాజరై హోటల్స్ ను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ,…

Read More

గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షున్ని కలిసిన పోతుల విజేందర్

  గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ అభివృద్ధి అధ్యక్షులు పోతుల విజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా నియమితులైన గణపురం బిఆర్ఎస్ మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మోతే కరుణాకర్ రెడ్డి గారిని సాధారణంగా పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరెన్నో…

Read More

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ వీణవంక (కరీంనగర్ జిల్లా),

నేటిదాత్రి: బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లో వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఘన్ముక్ల , కిష్టంపేట గ్రామాలలో బిఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సైనికులతోసమావేశంలో పాల్గొని పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ….. ఆపదలో ఉన్నప్పుడు అతి దగ్గరి దూరంలో నీను నా నివాసం ఉందని ప్రతి ఒక్కరి కి అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను మీ గ్రామంలో ఒక వ్యక్తిగా మీతో మమేకమై…

Read More

బి.ఆర్.ఆర్ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం, తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకొనే విధానం గురించి దాని ఉపయోగాలు గురించి మహబూబ్ నగర్ జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి హజారుద్దీన్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియా…

Read More

సింగరేణి కార్మికులు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి

  భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణిలో పనిచేస్తూ మరణించిన కార్మిక కుటుంబాలకి అలాగే ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కార్మికులందరికీ హెల్త్ కార్డులు సింగరేణి సంస్థ ఫ్రీగా ఇవ్వాలని తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ సింగరేణిని కోరారు.ఎన్నో సంవత్సరాలుగా గనిలో మనలో ప్రాణాలు ఓడ్డీ పనిచేసిన సింగరేణి కార్మికులకు ఈరోజు 20,000 40,000 కట్టి హెల్త్ కార్డు తీసుకోండి 8 లక్షల కి…

Read More

ముదిరాజ్ ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేయాలి.

# తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం మొగిలి ముదిరాజ్ ను ఇటీవల కెసిఆర్ ప్రభుత్వం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముదిరాజ్ కులం అధ్వర్యంలో చేపడుతున్న ముదిరాజ్ ఆత్మీయ అభినందన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవులు విజయవంతం చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర…

Read More

మత్స్యకారుల్లో ఆందోళన

చావులే తప్ప మాకు దిక్కు లేదంటూ ఆందోళన * మాకు న్యాయం చెయ్యాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని పెద్దకోడపాక మత్స్యకార సొసైటీ కార్మికులలో మళ్లీ ఆందోళన మొదలైంది. 13 గ్రామాల మత్స్యకారులు ప్రాజెక్టు చెరువులో కాంటాక్ట్ సిస్టం బంద్ అయినప్పటి నుండి ఏడు సంవత్సరాలుగా చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా నూతనంగా ఎంపికైన మత్స్యకార సొసైటీ చైర్మన్ గండి రాజమౌళి చెరువు కట్టు విధించాలంటూ చాపలు పట్టకూడదంటూ,మత్స్యకారులను భయభ్రాంతులకు గురి గురి చేస్తున్నాడు అంటూ…

Read More

స్నేహితునికి ఆర్థిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామానికి చెందిన ఇల్లందుల లక్ష్మి అనే మహిళ ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మరణించడంతో ఆమె కుమారుడైన ఇల్లందుల దయాకర్ తో చదువుకున్న ఎస్ ఎస్ సి బ్యాచ్2003-04 పూర్వ విద్యార్థులైన మిత్రులు అతనికి ప్రగాడ సానుభూతి తెలుపుతూ తోటి మిత్ర బృందం అతనికి ఆర్థిక పరంగా అండగా నిలిచి రూపాయలు14000 వేల రూపాయల నగదును అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఊరేడి శ్రీనివాస్,…

Read More

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు

చేర్యాల నేటిధాత్రి… సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని బీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం వేదమంత్రాలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ మండపంలో కొమురవెల్లి మల్లన్నకు పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భారీ బైక్ ర్యాలీతో కొమురవెల్లి నుండి జనగామకు…

Read More

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

  పాలకుర్తి నేటిధాత్రి తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బి అర్ ఎస్ పార్టీ విజయం సాధించాలని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ…

Read More

వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన కౌన్సిలర్

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో బుధవారం రోజున జాతిపిత మహాత్మా గాంధీ జన్మించిన అక్టోబర్ మాసంలో రెండవ తేదీ నుండి ధాన్ ఉత్సవ్ (జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ )లో భాగంగా పేదవాళ్లకు తోచినంత దానం చేయడమే ఈ ఉత్సవ సందేశం అని దాతృత్వం గొప్పదనాన్ని తెలియజేసే సంకల్పంతో చేసే కార్యక్రమం అని ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు.వార్డులో గల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు…

Read More

గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షున్ని కలిసిన పోతుల విజేందర్

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ అభివృద్ధి అధ్యక్షులు పోతుల విజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా నియమితులైన గణపురం బిఆర్ఎస్ మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మోతే కరుణాకర్ రెడ్డి గారిని సాధారణంగా పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరెన్నో ఉన్నత…

Read More

17న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సభ

సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో 17న జరిగే సీఎం కేసీఆర్ గారి ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యం లో సభ ప్రాంగణాలను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.  

Read More

సీఎం కేసీఆర్ టూర్

16 రోజుల షెడ్యూల్ విడుదల. ఈనెల 15 వ తేదీన హుస్నాబాద్ తో మొదలయ్యే తొలిదశ ప్రచార పర్వం నవంబర్ 8 వ తేదీన బెల్లంపల్లిలో ముగుస్తుంది. ప్రతిచోటా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటన, బహిరంగ సభలు. 40 నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారం. ఇప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత. ఎమ్మెల్యేల మొదటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగిసింది. అటు, మంత్రులు…

Read More

మాయ‌ మాట‌ల అమిత్ షా.. అబ‌ద్ధాల బాద్ షా

మాయ‌ మాట‌ల అమిత్ షా.. అబ‌ద్ధాల బాద్ షా * నిజం ప‌లికితే త‌ల వెయ్యి ముక్క‌లు అవ‌తుందని అమిత్ షా కు ఏదైనా శాపం ఉందేమో? అందుకే ఆదిలాబాద్ లో ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడారు. * గిరిజ‌న యూనివ‌ర్సిటీ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం భూమి ఇవ్వ‌లేద‌న‌డం ప‌చ్చి అబ‌ద్ధం. – రాష్ట్ర ప్ర‌భుత్వం 2016 సెప్టెంబ‌ర్ లోనే ములుగు మండ‌లంలో రెండు ప్రాంతాల్లో భూముల‌ను గుర్తించి కేంద్రానికి లేఖ రాసింది. – కేంద్ర ప్ర‌భుత్వ బృందం…

Read More
error: Content is protected !!