Former Minister Singireddy Niranjan.

వివాహానికి హాజరై నూతన వధూవరులను.

వనపర్తి లో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినమాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిధాత్రి:     వనపర్తి పట్టణంలో 4 వ వార్డు లో అర్ యస్ నాయకుడు రామ స్వామి ఆహ్వానం మేరకు వారి సోదరుడు కుమారుడు శేఖర్ లావణ్య వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ నేతలు వాకిటి శ్రీధర్ పలస రమేష్ గౌడ్ జిల్లా, మీడీయా…

Read More
BJP

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం.

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)     ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నందునా బుదవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో, జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్లు అధికారంలో…

Read More

కరాటే విద్య ఆత్మవిశ్వాసంతో జీవించడానికి తోడ్పడుతుంది

ఖమ్మం,నేటి ధాత్రి: నేటి సమాజంలో ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి శారీర దృఢత్వంతో పాటు ఆపదలో తమని తాము రక్షించుకోవడానికి కరాటే నేర్చుకోవడం అత్యవసరమని ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు 45వ డివిజన్ కార్ఫోరేటర్ బుడిగెం శ్రీనివాస్, సీనియర్ డాక్టర్ సామినేని సీతయ్య, పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు, కార్యదర్శి కొండమీద వెంకట్, కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం రోజున స్థానిక ఖమ్మం…

Read More

సోషల్ ప్రోగ్రామింగ్

హసన్ పర్తి/ నేటి ధాత్రీ పైన గల మొదటి బొమ్మలోని వాడు పసి వాడు. వీడికి మూఢనమ్మకాలుండవు,మానసిక జాఢ్యాలుండవు,కుల ద్వేషాలుండవు, మత మౌఢ్యాలుండవు, ప్రాంతీయ పెనుగులాటలుండవు,సంస్కృతీ సరంజామా ఉండదు. ముఖ్యం గా వాడికి తన కులం ఏదో, మతం ఏదో, ప్రాంతం ఏదో తెలియదు. కానీ వాడికి సహజాత లక్షణాలుంటాయి.తన చెల్లి దగ్గరున్న బిస్కట్ ని లాక్కొంటాడు. తను ఆడుకొనే బొమ్మ లాక్కొన్న వాడి తమ్ముడి మీద వాడికి కోపం వస్తుంది. మళ్ళీ ఓ గంటలోనే అదంతా…

Read More

బిజేపిలో ‘‘బడా బాబులకే’’ సీట్లు!

పలుకుబడితో ‘‘ఎమ్మెల్సీ టిక్కెట్లు!?’’ `గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి అర్థం మారుస్తున్నారు. `తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులకే వేజ్‌ బోర్డు అమలు చేయని వాళ్లు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా? `అంజిరెడ్డికి వున్న కంపెనీలలో ఉద్యోగుల ‘‘కార్మిక చట్టాలన్నీ’’ అమలౌతున్నాయా? `తన ఉద్యోగులకే అందుబాటులో వుండలేని ‘‘అంజిరెడ్డి’’ సగటు నిరుద్యోగికి అప్పాయింట్‌మెంట్‌ ఇస్తాడా? `అసలు నిరుద్యోగులను తన గుమ్మంలోకి రానిస్తాడా? `పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు పెద్దల సభకు? `పది మంది కార్యకర్తల పేరు తెలియని వాళ్లకు పెద్ద పీటలు!…

Read More

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సు

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన సదస్సును బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్లే పాలకులని, ఓటు హక్కు మనందరి జన్మ హక్కు,దేశ భవిష్యత్ బాగుండాలంటే నిజాయితీగా ఓటు వేయాలని అన్నారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులను వినియోగించుకోవడం చాలా ముఖ్యమని…

Read More

నేరేడుపల్లి,పత్తిపాక రహదారిపై బ్రిడ్జికి మోక్షం కలిగేనా!.

ఇబ్బంది పడుతున్న రైతన్నలు. బ్రిడ్జ్ కోసం ప్రజలు ఎదురుచూపులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేటమండలం పత్తిపాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు మోక్షం ఎప్పు డెప్పుడా అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మండలానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడిన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయాల పార్టీలు నాయకులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం జరిగింది పత్తిపాక,నేరేడుపల్లె…

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసల జోరు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నుండి మరియు యాదవ్ సంఘం నుండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలను వీడి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.మైలారం గ్రామం నుంచి దాదాపు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు రెడ్డి సామాజిక వర్గం నుండి: అమిరెడ్డి మల్లారెడ్డి,చల్లా దయాకర్ రెడ్డి, చల్లా రాజీరెడ్డి దూదిపాల కొమరారెడ్డి,దూదిపాల…

Read More

బెల్ట్ షాప్ పై పట్టణ పోలిసుల దాడి, మధ్యం స్వాధీనం

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శిల్పి నగర్ ప్రాంతంలో ఎన్నికల నియమావళి కి విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయం చేస్తున్న బెల్టు షాపులపై కస్మాత్తుగా దాడులు చేసిన భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు అక్రమ మధ్యo వ్యాపారం చేస్తున్న బెల్టు షాపులపై పంజా విసురుతున్న భద్రాచలం పట్టణ పోలీసులు కొనసాగుతున్న పోలిసుల దాడులు బెంబేలెత్తిపోతున్న అక్రమ మద్యం దారులు చేతులెత్తేసిన సంబంధిత ఎక్సైజ్…

Read More

మార్క్సిజమే సకల సమస్యల పరిష్కారానికి మార్గం

సిపిఎం రాష్ట్ర నాయకులు జే వెంకటేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14.15 తేదీలలో పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నాము. మొదటి సెషన్ లో సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు జె. వెంకటేష్ బోధించారు. సమాజాన్ని అనేకమంది తత్వవేత్తలు అనేక విధాలుగా పరిశీలించారు పరిశోధించారు. కార్లు…

Read More

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు.

#మొదటిరోజు వంద శాతం హాజరు. #కోలాహలంగా పరీక్ష కేంద్రాలు. #నిర్దిష్ట సమయానికి ముందే విద్యార్థులు హాజరు. #తగు సూచనలు చేసి పంపిన తల్లిదండ్రులు. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలో గల మూడు పరీక్ష కేంద్రాల వద్ద సోమవారం ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు విద్యార్థుల తల్లిదండ్రులు తగు సూచనలు సలహాలు ఇచ్చి పరీక్ష కేంద్రంలోకి…

Read More

గీత కార్మికులకు సేఫ్టీమోకు మోపేడ్ లు పంపిణీ చేయాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : గీత కార్మికులకు వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీమోకు, మోపేడ్ బైక్ లు పంపిణీ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ…

Read More

నాటు వైద్యం వికటించి కాలుకు ఇన్ఫెక్షన్ బాధితుని పరామర్శించిన ఖాదర్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన పి దివాకర్ ప్రమాదంలో కాలుకు గాయం అయినద ని ఆయన తల్లిదండ్రులు నాటు వైద్యం చేయించడం వల్ల కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని తెలంగాణ జిల్లా జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా తెలిపారు. ఈ మేరకు ఆయనను పరామర్శించారు . ఆర్థోపెడిక్ డాక్టర్ షఫీ ఉల్లా ను బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు . బాధితుడికి ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందిస్తానని…

Read More

కల్తి విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్

నేటి ధాత్రి యాదాద్రి చౌటుప్పల్ : మండల కేంద్రంలో పలు విత్తన డీలర్ షాపులను స్క్వాడ్ బృందాల హెడ్ బి వెంకటేశ్వరరావు ఏ డి ఏ ఆలేరు, వ్యవసాయ అధికారి అరుణకుమారి మరియు స్వప్న లతో కలిసి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి మరియు పోలీసు బృందాలతో తనిఖీ చేశారు .పలు విత్తన షాపుల్లో వారికి సంబంధించిన కొన్ని కంపెనీల లేబుల్ పరిశీలించారు వాటికి సంబంధించిన తేదీలు గడువు కాలము పూర్తిగా లేని వాటికి సంబంధించిన…

Read More

కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. జిల్లా ఇంటర్ మోడల్ అధికారి సత్యనారాయణ

కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు…… జిల్లా ఇంటర్ మోడల్ అధికారి సత్యనారాయణ…… రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి సత్యనారాయణ చెప్పారు శనివారం పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కళాశాలలో గల పలు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు అనంతరం లెక్చరర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లెక్చరర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు…

Read More
Welfare Association

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్.

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్   మందమర్రి నేటి ధాత్రి   మంచిర్యాల జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్ విజయం సాధించారు..ఈ సందర్బంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో &వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక తిరుమల ఫోటో స్టూడియో మందమర్రి పాత బస్టాండ్ లో శాలువా తో సన్మానించి పూలుబొకే అందించడమైనది కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమర్రి పట్టణ…

Read More
Yakaiah Madiga.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య మాదిగ డిమాండ్   కొత్తగూడ, నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చింత అనిల్ మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపెల్లి యాకయ్యమాదిగ మాట్లాడుతూ భారతదేశం ఒక లౌకిక…

Read More
Paidipelli Prithviraj Goud

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం   నేటిధాత్రి:హన్మకొండ   పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి…

Read More

ఇండియన్ పోలీస్ ఇన్ స్టిట్యూట్ ఐపిఐ సభ్యుడిగా నాగరాజు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఇండియన్ పోలీస్ ఇన్ స్టిట్యూట్ సభ్యుడిగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల వాసి యువ న్యాయవాది నాగరాజ్ శాశ్వత సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇండియాలో క్రిమినల్ చట్టాల పై పరిశోధన కొనసాగించడం తో పాటు పోలీస్ సంస్కరణల కోసం ఉద్యమించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేశంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఐపీఎస్ అధికారులు ప్రకాష్ సింగ్, సిబిఐ మాజీ డైరెక్టర్లు ఆర్కె రాఘవన్, ఆర్కె…

Read More
error: Content is protected !!