బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారికి అలంకరణ

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని బాలాత్రిపురా దేవిగా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి అనంత ఉమావతి కోశాధికారి గుబ్బ మాధవి అదనపు ప్రధాన కార్యదర్శి కొండూరు మంజుల కొంపల శ్రీలక్ష్మి సెక్రెటరీ ఆకుతోట సుప్రియ ఆర్యవైశ్య మహిళలు అలంకరించారు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గోనూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ మాజీ అధ్యక్షులు…

Read More

నవాబుపేట మండలంలో 15 మందిపై బైండోవర్ కేసు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో బెల్జిపులను నిర్వహిస్తున్న 15 మంది యజమానుల పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఎస్ఐ కరుణ తెలిపారు. నవాబుపేట మండలంలోని పలు గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూన్నా వీరందరినీ మంగళవారం తహశీల్దార్ మల్లికార్జున రావు ముందు హాజరుపరిచి బైండోవర్ చేయించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయని తహశీల్ధార్ మల్లికార్జున్…

Read More

ఎన్నికల నియమావళి కనుగుణంగా విధులు నిర్వర్తించాలి

# జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ పి.ప్రావీణ్య # వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారి వద్ద గల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్. నర్సంపేట,నేటిధాత్రి : ఎన్నికల నియమావళి కనుగుణంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు.మంగళవారం కలెక్టర్ వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారి వద్ద గల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించి నిర్వహిస్తున్న రికార్డ్ లను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు…

Read More

సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా పోటీల్లో రాణించాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి క్రీడా కారులు కోల్ ఇండియా పోటీల్లో రాణించి, సంస్థకు పేరు తీసుకురావాలని ఏరియా జిఎం ఏ మనోహర్ తెలిపారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో డబ్ల్యూపిఎస్ జిఏ వారి ఆధ్వర్యంలో 59వ వార్షిక క్రీడల్లో భాగంగా మంగళవారం సిఈఆర్ క్లబ్ లో నిర్వహించిన క్రీడా కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ హాజరై, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ నియర్ బై ఏరియా క్రీడలను ప్రారంభించారు. ఈ…

Read More

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నర్సంపేట బిఆర్ఎస్ ఎంఎల్ఏ అభ్యర్థి -పెద్ది సుదర్శన్ రెడ్డి ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపురం మండలంలోని పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన గద్దల శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించిన వారి మృతదేహం వద్ద సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ ప్రకాష్ రావు…

Read More

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మరిపెడ నేటి ధాత్రి. మరిపెడ మండలo లో ని నాలుగు మండలాల గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం ఆధ్వర్యంలో మంచ్య తండాలో నిర్వహించడం జరుగుతుంది.ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం మాట్లాడుతూ దసరా సెలవులు వచ్చినందున యువత కోరిక మేరకు కబడ్డీ ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. చదువుతోపాటు విద్యలో కూడా రానిస్తే ఉన్నత భవిష్యత్తు,స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు.దసరా…

Read More

సోషల్ మీడియా హద్దులు మీరితే చర్యలు తప్పవు

  నెక్కొండ సిఐ హతి రామ్, ఎస్సై జానీ పాషా #నెక్కొండ ,నేతి ధాత్రి: ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వాట్సాప్ గ్రూప్ మరియు ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా చేసే పోస్ట్లు ఎవరిని కించపరిచే విధంగా ఉండకూడదని ఎవరి పట్ల నైనా అసభ్య ప్రవర్తన వైఖరితో మాధ్యమాలలో మెసేజ్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరు కూడా విద్వేషాలకు వివాదాలకు…

Read More

ధర్మసమాజ్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిపాటి రాజు

మందమర్రి, నేటిధాత్రి:- ధర్మసమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిపాటి రాజు ను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నందిపాటి రాజు మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కేవలం ధర్మసమాజ్ పార్టీతోనే జరుగుతుందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ధర్మ సమాజ్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నియోజవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో తనను గెలిపించాలని…

Read More

మాటలతో మభ్యపెత్తే నాయకుడు కాదు మైనంపల్లి: మాజీ బీఆర్ఎస్ నాయకుడు శ్రీ రామ్ యాదవ్

ప్రజా సమస్యలు పరిష్కారమే తన మొదటి ఎజెండా.. కొంతమంది నాయకుల వల్ల కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: జంగాల శ్రీరామ్ యాదవ్ నమ్ముతే కార్యకర్తలకు ప్రాణాలైనా ఇస్తాడు..కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్కాజిగిరి 17 అక్టోబర్ అన్నా అంటే నేనున్నానని పలికే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని బిఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుడు శ్రీరామ్ యాదవ్ అన్నారు.మంగళవారం జంగాల శ్రీరాం యాదవ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని మిర్జాల్…

Read More

బి జె వై ఎం మండల అధ్యక్షున్ని ముందస్తుగా అరెస్ట్

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మూడు రోజుల క్రితమే బోయినిపల్లి మండల బీజేవైఎం అధ్యక్షులు కొనుకటి హరీష్ ను బోయినిపల్లి మండల తహసిల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. మంగళవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో బోయినిపల్లి మండల పోలీసులు మండల బీజేవైఎం అధ్యక్షులు కొనుకటి హరీష్ ని ముందస్తుగా అరెస్టు చేశారు.

Read More

ఎంపీ వద్దిరాజు కొత్తగూడెం పర్యటన

  నమ్మకం లేనప్పుడే గ్యారంటీలు,వారంటీల గురించి మాట్లాడుతరు.ఎంపీ రవిచంద్ర ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నమ్మరు వెంకట్రావు పగటి కలల్ని కేసీఆర్ భగ్నం చేశారు. వనమా అంటే కేసీఆర్ కు గౌరవం,అభిమానం,ఆయన కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని భోజనం చేశారు బీసీల పట్ల కేసీఆర్ కు ప్రేమ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం నవంబర్ 5న 80వేల మందితో కేసీఆర్ సభను విజయవంతం చేసి వనమా గెలుపును ఖాయం చేసుకుందాం:ఎంపీ రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి. ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో ని ఖానాపూర్ గ్రామనికి చెందిన మహమ్మద్ కరీమ్ ఖాన్(32) అకస్మాత్తుగా మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, ముస్తాఫా, శేఖర్, వెంకటయ్య, రమేష్, నారాయణ, నర్సింలు,…

Read More

పెద్ద పాలేరుగా పని చేస్తా!

https://epaper.netidhatri.com/ జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే… `జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో తీరుస్తా! `ముఖ్యమంత్రి కేసిఆరే వచ్చి భరోసా ఇచ్చారు. `జనగామను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా! `సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా! `కాంగ్రెస్‌ కు ఓటు అడిగే నైతికతే లేదు. `జనగామ ఒకప్పుడు కరువు ప్రాంతం. `ఇప్పుడు జనగామ జిల్లా అంతా సస్యశ్యామలం. `ఫ్లోరైడ్‌ సమస్య తీరిపోయింది. `చెరువులన్నీ…

Read More

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా ఓటు గోప్యత పాటించేలా పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు భూపాలపల్లి నేటిధాత్రి మంగళవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల తో ట్రైనింగ్ అంశాల పై రివ్యూ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు…

Read More

కష్టకాలంలో ప్రజల కన్నీళ్లు తుడిచిన

చీకటి ఒప్పందం కుదుర్చుకునే వారికి బుద్ధి చెప్పాలి అభివృద్ధి చేశాను మరోసారి ఆశీర్వదించండి.. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది భాజపా,కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరికలు.. నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : కరోనా సమయంలో కష్టాలలో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడిచిన, నిత్యం ప్రజలతోనే ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మరోసారి నన్ను ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను వేడుకున్నారు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాలను ఎమ్మెల్యే…

Read More

సాగుతున్న అభివృద్ధి కొనసాగలంటే కేసీఆర్ కే సాధ్యం..

ప్రజలకు ఆచరణ యోగ్యంగా మేనిఫెస్టో విడుదల. భూపాలపల్లి నియజవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దాం.. ఒక్క ఓటు వేస్తే 5ఏళ్ళు సేవకుడిగా పనిచేసిన… మళ్ళీ సమయం ఆసన్నమైంది ప్రజలందరూ ఆశీర్వదించాలి…   ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. చిట్యాల,నేటిధాత్రి ; ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, సాగుతున్న అభివృద్ధి,సంక్షేమం కొనసాగలంటే మల్లి భారత రాష్ట్ర సమితి కిఓటు వేయాలని భూపాలపల్లి…

Read More

ఎంపీ వద్దిరాజు జుబ్లీపురలో ఆత్మీయ సమ్మేళనం

ప్రతిపక్షాల మోసపు వాగ్ధానాలు, మాయమాటలు నమ్మొద్దు.ఎంపీ రవిచంద్ర ఖమ్మం జిల్లా నేటి ధాత్రి ఖమ్మం టౌన్.కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు, తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దారు:ఎంపీ రవిచంద్ర కేసీఆర్ ను కాపాడుకునే,నిలబెట్టుకునే, మూడోసారి ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రజలందరిపై ఉంది:ఎంపీ రవిచంద్ర వైశ్యులు క్రమశిక్షణకు మారుపేరు,రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్ర గణనీయమైనది: ఎంపీ రవిచంద్ర ఖమ్మంను ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్న మంత్రి అజయ్ ను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం:ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్ తో కలిసి జుబ్లీపురలో…

Read More

విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సదిశ ఫౌండేషన్ నిర్వాహకులు

రామడుగు, నేటిధాత్రి: ప్రతిభ కలిగిన విద్యార్థులను ఉచితంగా చదివించాలనే గొప్ప ఉద్దేశంతో ముందుకు వచ్చిన సదిశ ఫౌండేషన్ కు అందరూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించి వారి పాఠశాలలోని విద్యార్థులను ఈపరీక్ష రాసేల ప్రోత్సహిస్తారని సదిశ ఫౌండేషన్ నిర్వాహకులు ఆశిస్తున్నామన్నారు. కేవలం ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈపరీక్ష. పరీక్ష రాయడం కోసం పేరు నమోదు చేసుకోవాలంటే https://sadisha.org/student-registration లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఆధార్, హాల్…

Read More

జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన అల్ఫోర్స్ విద్యార్థిని

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎనమిదోవ తరగతి విద్యార్థిని శ్రీహర్ష సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్ లో కరీంనగర్ జిల్లా జట్టు తరుపున పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని అల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

బీఆర్ఎస్ లో కి భారీ చేరికలు

నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నుండి 85 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరిక. తెలంగాణ రాష్ట్రము మరింత అభివృద్ధి కావాలన్నా నీరుపేద దళిత బహుజనులు నర్సంపేట నేటిధాత్రి: నర్సంపేట మున్సిపల్ 16వ వార్డు నుండి స్థానిక వార్డ్ కౌన్సిలర్ వేల్పుగొండ పద్మరాజు ఆధ్వర్యంలో 85 కుటుంబాలు నేడు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఏస్ లో చేరినారు.వీరిని పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేసిన 16వ వార్డు కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ రాజు,…

Read More
error: Content is protected !!