వీరభద్రస్వామి జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

గంగాధర/ రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలోని వీరభద్రస్వామి జాతర ఉత్సవాలకు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా వేదపండితులు అక్షింతలు వేసి ఆశీర్వదించి, శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నాగి…

Read More

మద్ది మేడారం ట్రస్ట్ చైర్మన్ గా గాదేసుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని నాగరాజు పల్లి శివారులో మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగాజరుగుతుంది అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీని మార్పు చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశనుసారం మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అందరి అభిప్రాయ మేరకు ఆలయ ట్రస్టు చైర్మన్ గా గాదె సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు అలాగే డైరెక్టర్లుగా మేడిద…

Read More

బాలవికాసలో నాచినపల్లికి ఉత్తమ అవార్డు

నర్సంపేట,నేటిధాత్రి : బాలవికాస అధ్వర్యంలో నిర్వహిస్తున్న మంచినీటి సరఫరా ప్లాంట్స్ నిర్వహణ పట్ల గురువారం 3 రాష్ట్రాల మహాసభ ఖాజీపేటలో జరిగింది. ఈ మహాసభలో దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ పట్ల ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వ్యవస్థాపకురాలు బాలక్క, ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి, ప్లాంట్ ప్రెసిడెంట్ ఆండ్ర రత్నాకర్ రెడ్డి, కోశాధికారి కన్నెబోయిన చంద్రమౌళి, కమిటీ సభ్యులు చెన్నూరి నరసింహారెడ్డి, కందకట్ల రఘుపతి,…

Read More

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకుఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, .గత ప్రభుత్వం హయాంలోఎన్నికల ముందు ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడం వలనప్రజలు బిఆర్ఎస్ ను ఇంటికి పంపారనివారు అన్నారు. చర్లగూడెం…

Read More

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో 4.60 లక్షలు సిడిపి నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికై చొప్పదండి శాసనసభ సభ్యులు మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాదు పద్మ మునిందర్ రెడ్డి , దేశరాజుపల్లి గ్రామ సర్పంచ్ కోల రమేష్, ఎంపీటీసీలు గుర్రం దేవిక, బొమ్మరవేణి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ , పంజాల శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, గ్రామ…

Read More

ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి గురువారం రోజున హైదరాబాద్ తెలంగాణ సచివాలయం లో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజానర్సింహాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే ఇచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య.

Read More

పాఠశాలను సందర్శించిన పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు,సాధన పరిష్కారాలు పట్ల చర్చించారు.అనంతరం ఉపాధ్యాయులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ ఉద్యోగిగా విలేకరి విధులు – చోద్యం చూస్తున్న అధికారులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా గోపాలరావుపేట గ్రామానికి చెందిన కాసారపు తిరుపతి గౌడ్ విధులు నిర్వహిస్తు,ఇటు మాజీ రామడుగు మండల నమస్తే తెలంగాణ దినపత్రికలో విలేకరిగా విధులు నిర్వహిస్తు అధికారులపై అజమాయిషీ చలయించుకుంటు ఏళ్లు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల మండలంలోని గ్రామాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు…

Read More

కెసిఆర్,బిఆర్ఎస్ మీద కోపాన్ని రైతులపై చూపించకండి

#రైతులకు సరిపడా నీళ్లు అందించండి. #దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి. #హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక ,(కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం…

Read More

ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు

20 లీటర్ల నాటుసారా స్వాధీనం, 375 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో జిల్లా ఎక్సెజ్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, సిరిసేడు గ్రామానికి చెందిన దుగ్యాల పరమేష్ అనే వ్యక్తి వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, 375 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి అతని పై కేసు…

Read More

వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపురం గ్రామంలో జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, బోయినపల్లి వారి సహకారంతో ఈ రోజు మండలం లోని మల్కపుర్ గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రవాన్ని గుర్తించి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ క్షేత్ర సందర్శనలో…

Read More

నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వికరించిన శ్రీకాంత్ నాయక్ ని

మార్యదపూర్వకంగా కలసిన బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయినిపల్లి నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ నాయక్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,మాజి జడ్పీటీసీ పులి లక్ష్మి పతి గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కానుకయ్య ,తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్ ,మండల కాంగ్రెస్…

Read More

సీతారామాలయంలో ధర్మకర్తల ప్రత్యేక పూజలు

నల్లబెల్లి , నేటి ధాత్రి: మండల కేంద్రంలోని కీర్తిశేషులు కొండ జీడికంటి రామయ్య దాతల సహకారంతో నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య కుటుంబ సభ్యులు దేవాలయ శాశ్వత ధర్మకర్తలు గురువారం పూర్ణకుంభంతో ప్రత్యేక పూజలు నిర్వహించి మూల విరాట్ స్వామివార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండల మరియు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని సీతారామచంద్రస్వామిని కోరినట్లు వారు తెలిపారు అలాగే 22వ తేదీన అయోధ్యలో బాల…

Read More

వరి మరియు మొక్కజొన్న పొలాలలో శాస్త్రవేత్తల బృందం క్షేత్ర సందర్శన

రామడుగు, నేటిధాత్రి: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్తలు రామడుగు మండలంలోని కొక్కెరకుంట మరియు దేశరాజుపల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ప్రధాన సమస్య అయిన మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించడం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం రైతులకు తగు నివారణ చర్యలు సూచించారు. మొగి పురుగు నారుమడి…

Read More

దళిత జర్నలిస్టుకు సముచిత స్థానం కల్పించాలి

గత ప్రభుత్వం దళిత జర్నలిస్టులను విస్మరించింది ప్రెస్ అకాడమీ చైర్మన్ దళిత జర్నలిస్టులకు ఇవ్వాలి  డిప్యూటీ సిఎం భట్టికి వినతి పత్రం అందజేసిన దళిత జర్నలిస్టులు మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి దళిత జర్నలిస్టుకు సముచిత స్థానం కల్పించాలని, గత ప్రభుత్వం దళిత జర్నలిస్టులను విస్మరించిందని, ప్రెస్ అకాడమీ చైర్మన్ దళిత జర్నలిస్టులకు ఇవ్వాలని, దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు అన్నారు. గురువారం హైదరాబాద్ లోని  ప్రజాభవన్ (ప్రగతి భవన్) లో ఉప…

Read More

బాధిత కుటుంబాలకు నగదు, బియ్యం అందజేసిన ఎంపీపీ

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన వనపర్తి ఈశ్వరయ్య దశదిన కర్మ కోసం 5 వేల రూపాయలు, మచ్చర్ల సీతమ్మ-మల్లయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని గురువారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ బూసవెన మల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ ఎగ్గటి జగన్, బూర్గుల ఐలయ్య, మచ్చర్ల చంద్రయ్య, కిరణ్, రెనుకుంట్ల పూర్ణ శ్యామ్ సుందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల…

# రూ.7.80 లక్షల నగదు కాజేసిన చేసిన దుండగులు. # మూడు రోజులు గడవకముందే మరో సంఘటన.. # పోలీసులకు సవాల్ గా వరుస దొంగతనాలు. నర్సంపేట,నేటిధాత్రి : పుణ్యం కోసం జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది ఈ సంఘటన నర్సంపేట పట్టణంలోని సాయినగర్‌లో కాలనీలో బుదవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ సుంకరి రవి కుమార్ ,బాధిత కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం మొలుగూరి నాగేందర్ కుటుంబం పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో గల సాయినగర్…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని కల్లేపల్లి గ్రామంలో మాట్కికర్ రాణి బాయి(50) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీను, బండ శ్రీను, శ్రీకాంత్, బుచ్చయ్య, యాదగిరి, బాలాజీ బి…

Read More

రంగనాయక స్వామి దేవాలయమును శుద్ధి చేసిన బిజెపి నాయకులు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని బిజెపి నాయకులు నీళ్లతో శుద్ధి చేశారు ఈనెల 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభ సందర్భంగా దేశంలో ప్రతి గుడిని శుద్ధి చేయాలని ఇందులో భాగంగా శ్రీరంగాపురం ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న…

Read More

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

తంగళ్ళపల్లినే టి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటి వరకు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే రెండో సీఎం అని చెప్పుకునే మన మాజీ మంత్రి కేటీ రామారావు మన మండలంలోని సర్పంచులకు ఎంపిటిసి లకు బిల్లులు చెల్లించకపోవడం వారి నిదర్శనానికి వదిలేస్తున్నామని అలాంటిది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే…

Read More
error: Content is protected !!