ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను రెగ్యులర్ చేయాలి

డిప్యూటీ సీఎం కు వినతి నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ స్టోర్ లలో పనిచేస్తున్న హమాలీలను రెగ్యులర్ చేస్తూ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు శనివారం సిపిఎం శాసనసభ పక్ష మాజీ నాయకుడు జూలకంటి రంగారెడ్డి, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదయ్యలతో కలిసి రాష్ట్ర డిప్యూటీ…

Read More

జీళ్లచెరువు వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రసాద్ రెడ్డి దంపతుల పూజలు

108 జంటల నడుమ వైభవంగా స్వామి వారి కళ్యాణ వేడుక ఖమ్మం నేటి ధాత్రి కూసుమంచి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని జీళ్ల చెరువు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు శనివారం హాజరయ్యారు. చెరువు స్వర్ణ ఆధ్వర్యంలో 108 జంటల నడుమ ..ప్రసాద్ రెడ్డి దంపతులు విశేష పూజలు గావించారు. అనంతరం అన్నదానం నిర్వహించగా..సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ…

Read More

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఈసీఐఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 24 ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ మందుల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధినే లక్ష్యంగా నిధులు కేటాయింపుతో పాటు పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం పట్ల హర్షం…

Read More

ముత్తారం సహకార సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ లు ఏకగ్రీవ ఎన్నిక

ముత్తారం :- నేటి ధాత్రి ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా అల్లాడి యాదగిరిరావు, వైస్ చైర్మన్గా ఎలువాక కొమురయ్య ను డైరెక్టర్లు ఎన్నుకున్నారు..అనంతరం సబ్ రిజిస్టర్ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు అనంతరం ఎన్నికైన వారికీ మాజీ…

Read More

నర్సరీని సందర్శించిన డి ఎల్ పి ఓ

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల ఓడేడు గ్రామంలోని నర్సరీని శనివారం డిఎల్పిఓ శంకర్ పరిశీలించారు.డి ఎల్ పి ఓ మాట్లాడుతూ గ్రామంలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు.గ్రామంలోని నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో లలిత,ఎంపీఓ వేణుమాధవ్, కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Read More

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

కొనరావుపేట,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు , జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య , సీనియర్ నాయకులు లోక బాపు రెడ్డి , మండల ఎంపీపీ చంద్రయ్య గౌడ్, జెడ్పిటిసి నాగం భూమయ్య, మాజీ జెడ్పీటీసీ కుమార్, నాయకులు గోపు పర్శారాములు,…

Read More

యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బియ్యని శివకుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మైనార్టీ…

Read More

ముత్తారం లో ఘనంగా దుద్దిళ్ల శ్రీను బాబు పుట్టినరోజు వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలో దుద్దిళ్ళ శ్రీపాద రావు తనయుడు,ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అభిమానులు కోలాహలంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,బుక్స్,పెన్నులు,పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

దేవాలయంలో రూ.11 వేల సామగ్రి బహుకరణ.

వరంగల్ / గీసుకొండ,నేటిధాత్రి : గీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు అనే రిటైర్డ్ సచివాలయ ఉద్యోగి 11 వేల రూపాయల విలువైన పూజాసామాగ్రి, వాటర్ ఫిల్టర్ ను శనివారం దేవాలయానికి బహుకరించారు. ఆలయపూజారి వేదాంతం నరసింహాచార్యులు,స్థానికులు రామా కుమారస్వామి,బండారు నరేందర్,కర్ణకంటి రాంమూర్తి పాల్గొన్నారు.

Read More

పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబానికి చేయూత

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణానికి చెందిన అన్వేష్ సూర్య తన పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబానికి చేయుతనందించి మానవత్వం చాటుకున్నారు. పట్టణానికి చెందిన తడబాయిన అనసూర్య నిరుపేద కుటుంబానికి అన్వేష్ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, అనసూర్య కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ ముందుంటుందని, గతంలో…

Read More

ఎలుకుర్తి హవేళి ఆలయంలో రూ.75 వేల శఠగోపం అందజేత.

# కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి దంపతులు వరంగల్ / గీసుకొండ,నేటిధాత్రి : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు, ప్రజాసేవకులు అల్లం స్వప్న దేవి బాల కిషోర్ రెడ్డి దంపతులు 75 వేల రూపాయల విలువైన శఠగోపాన్ని ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య…

Read More

కూరగాయల మార్కెట్లో వ్యాపార స్టాల్స్ కేటాయించుటకు దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానం”

పత్రిక ప్రకటన జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ అన్వేష్ వేములవాడ నేటిధాత్రి వేములవాడ పట్టణంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన శ్యామగుంట కూరగాయల మార్కెట్లో వ్యాపార స్టాల్స్ కేటాయించడం కోసం అర్హత కలిగిన వ్యాపారుల నుంచి తేదీ 26/02/2024 నుండి 04/03/2024 వరకు దరఖాస్తుల కోసం ఆహ్వానం పలకడం జరిగిందని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టాల్స్ దరఖాస్తుల కోసం వ్యాపారులకు విధి వ్యాపార లైసెన్సు ఐడి కార్డు కలిగి ఉండాలని అంతేకాకుండా కూరగాయలు/…

Read More

బ్రాహ్మణపల్లిలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన

ముఖ్య అతిథులు: పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, సహిత పోచమ్మ దేవతా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి యుప్ప టీవీ సీఈవో తదనంతరం మహోత్సవానికి RS 25,000/- అక్షరాల ఇరువై ఐదు వేల రూపాయలను విరాళంగా మహోత్సవానికి అందజేశారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, గ్రామస్తులు,మాజీ ప్రజా ప్రతినిధులు పాడి…

Read More

పటేల్ శ్రీ కృష్ణ ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా శ్రీ కృష్ణ యూత్ సభ్యులు కృషి చేస్తారు..*

వి.జగదీశ్వర్ గౌడ్,శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్. శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- కృష్ణ యూత్ అధ్యక్షులు శ్రీ.అభిషేక్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయదుర్గం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి మహిళలకు చీరలు మరియు యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్,సీనియర్ నాయకులు మూల వెంకటేష్ గౌడ్,యువ నాయకులు పట్నం రినీష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను మంచి మార్గంలో…

Read More

రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

సిఐటియు చండూర్ మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్అనే రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులపై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్కకంఠంతో ఖండించాలనిఆయన అన్నారు.రైతుల సమస్యలను…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన చింతల జంగయ్య( 35) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, ఎంపీటీసీ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్…

Read More

శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవిందరాజుల స్వామి వారి కల్యాణ మహోత్సవం లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.. ఇంటి ఇలావేల్పు అయిన శ్రీదేవి భూదేవి సమేత గోవింద రాజుల స్వామీ వారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే వారని అన్నారు.. స్వామి వారి కృప కటాక్షాలు ప్రజలపై ఉంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి…

Read More

పొలాస విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన

భీమారం, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో జగిత్యాల జిల్లా పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం రోజు క్షేత్ర సాయి పర్యటన చేపట్టారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషాత్మక తులనం, సామాజిక వనరులు, ప్రిఫరెన్స్ ర్యాకింగ్, సమస్యల చెట్ల కార్యక్రమం తదితర అంశాలపై ముగ్గులతో చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్త నాగరాజు, శివకృష్ణ పొలాస విద్యార్థులు అక్బర్ ఖాన్, బి. మనోజ్,…

Read More

ఘనంగా సీఎస్ఐ శతసంవత్సర వేడుకలు

పరకాల పట్టణంలో క్రైస్తవుల భారీ ర్యాలీ పరకాల నేటిధాత్రి శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సిఎస్ఐ సంస్థను స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శత సంవత్సరాల వేడుకలు పరకాల అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వద్దకు సంఘం క్రైస్తవులు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో కరీంనగర్ అధ్యక్ష మండలం పీటాధిపతులు రెవరెండ్ రూబెన్ మార్క్ బిషప్ పాల్గొని పాటలతో డ్యాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత…

Read More

హైదర్నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విదులు నిర్వహిస్తున్న కేపీహెచ్బి ట్రాఫిక్ వాలంటీర్ గోపి బేస్

కూకట్పల్లి,ఫిబ్రవరి 24 నేటి దాత్రి ఇంచార్జి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని 123 డివిజన్లోనిహైదర్నగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా టాపిక్ సిగ్నల్ పడినప్పుడు అక్కడ విధులు నిర్వ హిస్తున్న కెపిహెచ్బి ట్రాఫిక్ వాలంటీ ర్ గోపి నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనదారు లను సిగ్నల్ పడినప్పుడు ఆపు తూ…రోడ్డుకు ఇరువైపులా నగరం నుండి పటాన్చెరు వైపు వెళ్లే బస్సు లు, వాహనాలలో దిగే ప్రయాణికు లు,ఇటు మెట్రోల నుంచి వచ్చే…

Read More