జనగామ నియోజకవర్గం లో బి ఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో ముందంజ

వివిధ పార్టీల నుండి భారీగా బిఆర్ఎస్ లో చేరికలు అందర్నీ కలుపుకొని పోతున్న పల్ల రాజేశ్వర్ రెడ్డి 18న చేర్యాలలో కేసీఆర్ బహిరంగ సభ చేర్యాల తో కేసిఆర్ కు ప్రత్యేక అనుబంధం జనగామ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోట జనగామ అసెంబ్లీ నియోజకవర్గం సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు మెజార్టీ సీట్లు బిఆర్ఎస్ కెసిఆర్ ఇచ్చిన పథకాల దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమురవెల్లి…

Read More

H&M హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది

హైదరాబాద్: ఫ్యాషన్ రిటైలర్ అయిన హెచ్ అండ్ ఎం ఇండియా హైదరాబాద్‌లోని నెక్స్ట్ ప్రీమియా మాల్‌లో తన మూడవ స్టోర్‌ను ప్రారంభించింది. స్టోర్, 1767.52 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, సమకాలీన డిజైన్ పోకడల స్వరూపం, సందర్శకులందరికీ ఆధునిక మరియు షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దుకాణదారులు దుకాణం యొక్క తాజా పతనం సేకరణ, మహిళలు, పురుషులు మరియు పిల్లలను ఒకే పైకప్పు క్రింద అన్వేషించవచ్చు. H&M ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ యానిరా రామిరెజ్ మాట్లాడుతూ, “H&Mలో, ఫ్యాషన్…

Read More

6 గ్యారెంటీ ల అమలుతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై రెట్టింపైన నమ్మకం

పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్న నియోజకవర్గ ప్రజలు భద్రాచలం నేటి ధాత్రి మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాల చైర్మన్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల…

Read More

వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని పిడమర్తి రవికి కేటాయించాలి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ర్ట సాధన కొరకు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు విద్యార్థి దశ నుండి నేటివరకు పేదల పక్షాన నిలబడి పోరాడిన నేత పిడమర్తి రవి అని అంతే కాకుండ ఆపద వస్తే నేనున్న అని దైర్యం చెప్పే మాదిగ ముద్దు బిడ్డ పిడమర్తి రవి కి ఇస్తే అన్ని వర్గాల వారికి అండగా ఉంటారని ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపకులుమైస ఉపేందర్ మాదిగ అన్నారు.తెలంగాణలో…

Read More

విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడాలి

ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ కాకతీయ యూనివర్సిటీలొ ఏ బీ ఎస్ ఏఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కెయూ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ పాల్గొని సభ్యత్వన్ని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల తమ వాటాలు హక్కులకోసం పోరాటాలు చేయడం కోసం సిద్ధంగా ఉండాలని అన్నారు…

Read More

రాంపూర్ ఈశాన్యం నుండి ఎన్నికల ప్రచారన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే

రామాయంపేట (మెదక్)నేటిధాత్రి. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో గురువారం ఈశాన్యం మూలైనటువంటి రాంపూర్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏండ్లు ఎమ్మెల్యేగా పాలించిన మైనంపల్లి 13 ఏళ్ల తర్వాత మళ్లీ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కల్లబొల్లి మాటలతో అనుభవము లేని…

Read More

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 15, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంతంలో సుధాకర్ మదనక్క దంపతులు గతం ముప్పై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.సుధాకర్ కు గత ఆరు సంవత్సరాలుగా ఆరోగ్యం బాగోలేదు.మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పక్షవాతం వచ్చి మంచంలోనే ఉంటున్నాడు. సుధాకర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో గమనించిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్థిక సహాయం అందించారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు అందించడం…

Read More

వరంగల్ బల్దియా అధికారుల వింత పోకడ?

రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు నేటిధాత్రి, వరంగల్ వరంగల్ నగర పాలక సంస్థ పరిధి, 12వ డివిజన్ వివేకానంద కాలనీలో, 2022వ సంవత్సరంన ఇంటి నిర్మాణం కోసం బల్దియా నుండి అనుమతి పొందిన కత్తెరశాల భరత్ అనే వ్యక్తి ఇంటిని బల్దియా అధికారులు కూలుస్తం అంటూ నోటీసులు ఇవ్వటం సమంజసం కాదని బాధితుడు తండ్రి కుమార్ ప్రెస్స్ మీట్ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది బల్దియా…

Read More

రజక సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ సభ్యులు అరేకపూడి గాంధీ

కూకట్పల్లి, ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో రజక సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి అశోక్ తోపాటు డివిజన్ ఎన్ మాజీ అధ్య క్షుడు జిల్లా గణేష్ నేతతో కలిసి క్యాలెండ ర్ ఆవిష్కరించిన స్థానిక శాసనసభ స భ్యులు గాంధీ, హిందు సాంప్రదాయం ప్రకారం ఉగాది పర్వదినం నుండి నూతన పంచాంగం కార్యక్రమంలో భాగంగా క్యా లందర్ అవిష్కరించడం శుభపరిణా మం,చాకలి ఐలమ్మ పోరాట…

Read More

రమణ అన్నకు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు

గణపురం సొసైటీ చైర్మన్ ఫోర్ రెడ్డి పూర్ణచందర్ రెడ్డి గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గణపురం సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ బిఅర్ఎస్ పార్టి భూపాలపల్లి అభ్యర్థి గండ్ర రమణాన్న గెలుపు కొరకై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న గ్రామ బిఅర్ఎస్ పార్టి నాయకులు కార్యకర్తలు .రమణాన్న కు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు రాబొయే ఎన్నికలల్లో గండ్ర రమణాన్నకు ఓటు వేసి భారీ మెజారిటితో గెలిపిస్తామని ప్రచారం లో పాల్గొన్న…

Read More

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు -ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు/గంగాధర, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కొండన్నపల్లి, కురిక్యాల, ఉప్పర మల్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, ఆచంపల్లి, చిన్న ఆచంపల్లి, గట్టుభూత్కుర్, హిమ్మత్ నగర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పదిఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, తెలంగాణ…

Read More

సిసి రోడ్డును పనులను ప్రారంభించిన ఎంపీపీ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల ప్రజా పరిషత్ స్పెషల్ గ్రాంట్ నిధుల నుండి మండలం కేంద్రంలో రామడుగు ఎంపిటిసి2 తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో రెండున్నర లక్షల సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్. ఈకార్యక్రమంలో రామడుగు ఉప సర్పంచ్ వడ్లూరి రాజేంద్ర చారి, వార్డు మెంబర్ ఉగ్గరి రాజు, మామిడి లత అంజి, మామిడి కనకలక్ష్మి కుమార్, ఉత్తేం ఎల్లమ్మ, ముదిరాజ్ సంఘం నాయకులు సామంతుల మునీందర్,…

Read More