ఎంపీడీఒ సురేందర్ కు ఘన వీడ్కోలు
రేగొండ,నేటిధాత్రి: గత మూడు సంవత్సరాలుగా మండల ఎంపీడీవోగా సేవలందించిన జి.సురేందర్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పదవీ బదిలీ పై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో సురేందర్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు హాజరై ఎంపీడీవో తో ఉన్న సంబంధాన్ని ఆయన మండల అభివృద్ధి కోసం కృషి చేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.సభకు ఎంపీపీ పున్నం…