ఎంపీడీఒ సురేందర్ కు ఘన వీడ్కోలు

రేగొండ,నేటిధాత్రి: గత మూడు సంవత్సరాలుగా మండల ఎంపీడీవోగా సేవలందించిన జి.సురేందర్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పదవీ బదిలీ పై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో సురేందర్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు హాజరై ఎంపీడీవో తో ఉన్న సంబంధాన్ని ఆయన మండల అభివృద్ధి కోసం కృషి చేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.సభకు ఎంపీపీ పున్నం…

Read More

75వ భారత గణతంత్ర దినోత్సవ్- నినాదం విక్షిత్ భారత్

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పరిపాలన, సంకేళ్ళ నుండి భారతమాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందినది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి భారతదేశంను “పూర్ణ స్వరాజ్”గా ప్రకటించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి…

Read More

DSC 2023 టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వాయిదా పడింది

రాష్ట్రంలో నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు జరగాల్సిన జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2023 వాయిదా పడింది. రాష్ట్రంలో నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన తాజా తేదీలను నిర్ణీత సమయంలో…

Read More

మల్లక్కపేట గ్రామంలో ఈవిఎం లతో ప్రచారం

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈవీఎంలతో ఇంటింటికి తిరుగుతూ ధర్మారెడ్డి పరకాల కు చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను మ్యానిఫెస్టో ను వివరిస్తూ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ నెంబర్ మీద కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని మహిళలను గ్రామస్థులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Read More

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు…

Read More

*హూజురాబాద్ టికేట్ నాకే* _యూత్ ఓక్కోకరికి 3000- 5000 ఇస్తా

ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, నేటిధాత్రి    కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది.   టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని యూత్‌ను మొబులైజ్ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వైపున తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూ సీక్రెట్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా ఈ ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో…

Read More

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుంది.

*హరీష్ రావు ఆర్ధిక శాఖ మంత్రి* కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోంది. కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోంది సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోంది   దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచింది   సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ…

Read More

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం దందా…

పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండలంలోని గ్రామాల్లో విలేజ్ పెట్రోలింగ్ చేయుచుండగా ఉదయం సుమారు 6 గంటల సమయంలో చల్లూర్ అంబెడ్కర్ కూడలి వద్ద ఎదురుగా ఒక టాటా ఏసీ ట్రాలీ దానిని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 40 క్వింటాలు పిడిఎస్ బియ్యం ఉన్నాయి. దాని డ్రైవర్ అయిన కాసరపు శ్రీనివాస్ తండ్రి గట్టయ్య, వయస్సు 44 హరిపురం గ్రామము, ఓదేల మండలం అనునతన్ని ఇట్టి బియ్యం ఎక్కడివి,…

Read More

Cracks in Megastar Chiranjeevi family

https://epaper.netidhatri.com/view/279/netidhathri-e-paper-29th-may-2024%09 ·Differences between the Chiru and ‘Allu’ families ·Glittering upon and empty within ·Allegations made on each other ·Digging pits behind smiles · Nagababu’s carelessness adds fuel to the fire ·In previous he made allegations against Endamuri ·Allu Arjun is not our side: Nagababu comments ·Counter attack by Allu Arjun · The Film Industry is…

Read More

జడ్చర్ల సంస్కార్ పాఠశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కార్ పాఠశాల నందు జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు తమ యొక్క సృజనాత్మకతను ఉపయోగించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలా సహకారంతో చాలా ఆవిష్కరణలు(మోడల్స్) ను తమ కు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి నిత్యజీవితంలో మనము చూస్తున్న, వింటున్న విషయాలను ఆహుతులను అలరించే విధంగా చక్కగా రూపొందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిల్ప మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్…

Read More

వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి శ్రీరామనవమి పురస్కరించుకొని ముత్తారం మండలంలోని పలు ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించారు లక్కారంలోని శ్రీ కోదండ రామాలయంలో వేద పండితుల మంత్రోత్సవంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములు కల్యాణ వేడుకలు నిర్వహించారు మండలంలోని ఖమ్మం పల్లి ఓడేడు ముత్తారం కేసనపల్లి తో పాటు పలు గ్రామాలలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు వేద పండితులు రామాయణం గురించి…

Read More

ప్రభుత్వ కార్యాలయాల్లో దళితులను చిన్న చూపు చూస్తున్నవైనం…తెలంగాణ దళిత సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్

ఇల్లంతకుంట:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలములోని దళితులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కానీ నాయకులకు కాదు,ప్రజల పట్ల అధికారుల తీరు మార్చుకోవాలని కోరుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ…

Read More

ఉద్యమ ఆడబిడ్డను ఆదరించండి

మాస్ సావిత్రి బిఎల్ఎఫ్ పార్లమెంట్ అభ్యర్థి పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న,తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన తనను గెలిపించాలని కామ్రేడ్ కొత్తపల్లి మాస్ సావిత్రి అన్నారు.పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను బిఎల్ఎఫ్ బలపర్చిన ఎంసీపీఐ అభ్యర్థి కొత్తపల్లి సావిత్రి మాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. అనంతరం సావిత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఎన్నో కేసులు,లాఠీ దెబ్బల కోర్చి ఉద్యమాలు…

Read More

నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్

నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్ చిట్యాల, నేటిదాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం రోజున చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్ నేటిదాత్రి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికల పాత్ర గొప్పదని అన్నారు నికార్సయిన వార్తలను ప్రచురించడం లో నేటి ధాత్రి దినపత్రిక ముందుంటుందని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో నేటిదాత్రి రిపోర్టర్ కట్కూరు శ్రీనివాస్…

Read More

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజోన్ ఎస్ఆర్కే పాఠశాల సమీపంలో తెలంగాణ సా యుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘ గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి, పుర ప్రముఖులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకార్ల పై పోరాడి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఐలమ్మను స్మరించుకోవడం మన అందరి బాధ్యత…

Read More

ఈనెల 22న బహిరంగ వేలం

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 22న ఉదయం 11గంటలకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి (అభిషేకం, వాహన పూజ సామగ్రి మినహాయించి) తలనీలాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ బి.లక్ష్మీ ప్రసన్న తెలిపారు. పాల్గొనేవారు ఈనెల 21న సాయంత్రం 5 గంటలకు కార్యాలయంలో రూ.1000 చెల్లించి షెడ్యూల్ పొందాలని ఆమె కోరారు.

Read More

ఆమె ఆచూకీ ఎంత వెతికిన కనబడటం లేదు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక పరిధిలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రమ్య తండ్రి రమేష్, (24) వయస్సు ఆమె భర్త మరణించగా గత కొంతకాలం నుండి తన తల్లిదండ్రు దగ్గర మామిడాలపల్లి లో నివాసం ఉండేది. కావున తేదీ:23.02.2024 రోజున ఉదయము 10 గంటలకు కుటుంబసభ్యులు అందరు చల్లూర్ లోని జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లగా రమ్య ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుండి వేళ్లిపోయిందని ఆమె ఆచూకీ గురించి ఎంత వెతికిన బంధువులకు…

Read More

వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలలో డీజే లకు అనుమతి లేదు

  కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి కేసముద్రం (మహబూబాబాద్) నేటి ధాత్రి: కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి డిజే యజమానులను కేసముద్రం తహసిల్దార్ చందా నరేష్ ముందు హాజరు పరిచారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో డీజే కు అనుమతి లేదని అన్నారు. డీజే నిర్వహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు పలు సమస్యలు వస్తాయని అలాగే చెదురు ముదురు ఘటనలు జరిగే అవకాశం…

Read More

బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు బిఎస్పి.

మహా ముత్తారం నేటి ధాత్రి. మంథని నియోజక వర్గం లోని మహా ముత్తారం మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు రామగిరి రాజు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ కందుగుల రాజన్న హాజరు అయ్యి కార్యకర్తలకు బీఎస్పీ పార్టీ బూత్ కమిటీల నిర్మాణం చేయాలని గడపగడపకు బీఎస్పీ కార్యక్రమాన్ని తీసుకొని బహుజన రాజ్యాన్ని సాధించేవరకు నిద్రపోకూడదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంథని…

Read More

ఎంఆర్ మ్యాన్ పవర్ కార్యాలయ ప్రారంభోత్సవం

పరకాల నేటిధాత్రి హన్మకొండ కుమార్ పల్లి కొత్తూరు జెండా ఆటో స్టాండ్ సర్కిల్ వద్ద నూతనంగా నిర్మించిన ఎంఆర్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ కార్యాలయన్ని గురువారం రోజున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతన్న) గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గజ్జి విష్ణు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ హన్మకొండ…

Read More