కేంద్రంలో హ్యాట్రిక్ పట్ల భాజపా ఆధ్వర్యంలో సంబరాలు.
నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో ఎన్డీయే కూటమి 292 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతున్న సందర్భంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం కూడలి వద్ద టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి…