కేంద్రంలో హ్యాట్రిక్ పట్ల భాజపా ఆధ్వర్యంలో సంబరాలు.

నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో ఎన్డీయే కూటమి 292 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతున్న సందర్భంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం కూడలి వద్ద టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి…

Read More

అన్న జీరో చూసుకో…

పెట్రోల్ బంకులో ఇది మాత్రమే చూస్తే మీకే లాస్ వేములవాడ నేటి ధాత్రి పెట్రోల్ బంకులో వెళ్లగానే మెుదట వినిపించే విషయం అన్న జీరో చూసుకో. అయితే ఈ జీరో చూసుకుంటే సరిపోతుందా? ఓ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తితో వేములవాడ నేటి ధాత్రి మాట్లాడించే ప్రయత్నం చేసింది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇంధన ధరలు ఘోరంగా ఉన్నాయి. మధ్యతరగతి వాడు.. పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే.. ఏదో మంటలోకి వెళ్లినట్టుగా ఫీలవుతున్నాడు. వంద రూపాయలు కొట్టిస్తే…..

Read More

ఐఐటి జామ్ గణిత ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణ

హనుమకొండ దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో మాస్టర్స్ చదవడం కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గణితంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగయ్య తెలిపారు. జాతీయస్థాయిలో ఫిబ్రవరిలో నిర్వహించబడి ఐఐటి జామ్(జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్) మరియు సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్ ద్వారా గణిత అభ్యర్థులకు రోజు సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు క్లాసెస్ నిర్వహిస్తూ మోడల్…

Read More

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికి పోషనమాస కార్యక్రమలు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం సందర్బంగా సూపెర్వైజర్ జయప్రద చిట్యాల గ్రామం లో ఇంటింటికి వెళ్లి గర్భవతులు, బాలింతలు, పిల్లలు తీసుకుంటున్న ఆహార పధార్ధాలను, వ్యక్తిగత, పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, త్రాగే నీటిని టీచర్స్ తో కలిసి 3 ఇండ్లను సందర్శించి తగిన సలహాలు సూచనలు ఇవ్వనైనది. ముఖ్యంగా గర్భవతి దశ నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి నెల…

Read More

ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్ ప్రాథమిక పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.మనోహర్ రావు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి,తరగతి గదిల నిర్మాణము ,తరగతి గదుల మరమ్మత్తులు, విద్యార్థులకు…

Read More

విగ్నేశ్వరుని చల్లని చూపు రాష్ట్ర ప్రజల పై ఉండాలి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : విజ్ఞానాన్ని తొలగించే విగ్నేశ్వరుని చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మంగళవారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద నిర్వాహకులకు 5…

Read More

నిన్నటివరకు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ లోకి చేరుతున్న నాయకుల సంఖ్య రోజు పెరిగిపోతుంది:జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి మార్చి 21 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ,100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ,రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో అమలు చేస్తున్నా రని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో అందరికీ మేలు జరిగే విధంగా కొనసాగుతున్న పరిపాలన చూస్తూ, నిన్నటి వరకు భారత రాష్ట్ర సమితిలో దశాబ్దం పాటు వాటిని విడిచి పెట్టకుండా కొనసాగిన టిఆర్ఎస్ నాయకులంతా ఒ క్కొక్కరిగా కాంగ్రె…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో మంథని రాజయ్య పుత్రిక తేజ శ్రీ – గణేష్ వివాహ వేడుకల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను వారిని ఆశీర్వాదించినారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అల్లం తిరుపతి ఇందారపు రజాక్ మంథని సంతోష్ మంథని సమ్మయ్య సుందిళ్ల శంకర్ మంథని నాని బాయ్ మెంత్రి నర్సయ్య పాల్గొన్నారు

Read More

నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు ప్రాదాన్యత కల్పించాలి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ లో మాదిగ లకుకేటాయించాలని,నామినేటెడ్ పదవులు మాదిగ లకు అధిక ప్రాదాన్యత కల్పించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదనలో అత్యధికంగా మాదిగలు పాల్గొని రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగ లే పనిచేశారన్నారు.ప్రభుత్వం…

Read More

గిరిజన ఆరాధ్య దైవం భగవాన్ బిర్సాముండా

ఘనంగా బిర్సాముండా 149 వ జయంతి వేడుకలు పాల్గొన్న శ్రీ రామకృష్ణసేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేశ్ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామం లో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్శా ముండా 149 వ జయంతి వేడుకలు ప్రఖండ ప్రముఖ్ చౌలం సాయిబాబు అద్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ,జిల్లా మహిళ నాయకురాలు…

Read More

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తి చేయాలి

# అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజ వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జవహర్ నగర్ గ్రామం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకూడదని విద్యార్థులకు ఉపయోగపడే అత్యవసర పనులను త్రాగునీరు,…

Read More

సెయింట్ జాన్స్ పాఠశాలలో స్కాలర్షిప్ టెస్ట్…

ప్రిన్సిపల్ పొన్నాల సుమన్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: విద్యారంగంలో శరవేగంగా వస్తున్న విప్లమాత్మక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటితరం విద్యావిధానాలకి అనుకూలంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జాన్స్ పాఠశాల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహిస్తోంది. ఈనెల 29 సోమవారం ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈ స్కాలర్షిప్ టెస్టులో ప్రతిభ కనబరిచే…

Read More

మంత్రి నిరంజన్ రెడ్డి పి పిర్వో పై కేసు నమోదు ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిఆర్వో సందీప్ రెడ్డి పై ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కోడ్ వచ్చిన తర్వాత కూడా మంత్రి నిరంజన్ రెడ్డితో తేదీ18.10.2023 వరకు పనిచేశారని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితమూర్తి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పిఆర్ఓ సందీప్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు నమోదు చేశామని తెలిపారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వనపర్తి…

Read More

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్టులు.

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ చలో హైదరాబాద్ పిలుపు నివ్వడంతో నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులను నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట, నెక్కొండ,చెన్నారావుపేట,ఖానపురం,మండలాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పలువురు నాయకులు ప్రకటించారు.అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్…

Read More

*తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్..ఖమ్మం జనగర్జన..భట్టికి అరుదైన గుర్తిం పు*

    People’s March record : ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్కు పునర్జీవం అయిం ది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. ఉద్య మాన్ని తలపిం చేలా పీపుల్స్ మార్చ్ సాగిం చిన పోరాట యోధుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుం ది. భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారిం ది. కేడర్ లో జోష్ పెం చిం ది. ఎన్ని కల వేళ సమరానానికి…

Read More

బాధ్యతాయుతమైన AIకి మద్దతు ఇవ్వడానికి Google $20 మిలియన్ల నిధిని ప్రారంభించింది

ఈ ప్రాజెక్ట్ ద్వారా, సంస్థ పరిశోధకులకు మద్దతు ఇస్తుంది, సమావేశాలను నిర్వహిస్తుంది మరియు AI యొక్క బాధ్యతాయుతమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి పబ్లిక్ పాలసీ పరిష్కారాలపై చర్చను ప్రోత్సహిస్తుంది. న్యూఢిల్లీ: గూగుల్ డిజిటల్ ఫ్యూచర్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది, ఇది కృత్రిమ మేధస్సు (AI) యొక్క అవకాశాలు మరియు సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి అనేక స్వరాలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, కంపెనీ పరిశోధకులకు మద్దతు ఇస్తుంది, సమావేశాలను నిర్వహిస్తుంది…

Read More

warangallo vyakthi darunahatya, వరంగల్‌లో వ్యక్తి దారుణహత్య

వరంగల్‌లో వ్యక్తి దారుణహత్య వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. బండరాళ్లతో మోది హత్య చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

కోటగుళ్ళను సందర్శించిన జర్మన్ దేశస్థుడు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శనివారం జర్మన్ దేశస్థుడు తుబి యాస్ సందర్శించారు. కొచ్చి నుండి ద్విచక్ర వాహనంపై వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కోటగుళ్ళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతంగా ఉందని ఫోటోలు వీడియోలను చిత్రీకరించుకున్నారు. మరోసారి తమ బృందంతో కోటగుళ్ళు కు వస్తామని తుబి యాస్ తెలిపారు.

Read More

తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక

నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొనిఅఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలోముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ముగ్గుల పోటీలకుఆర్థికసహకారం అందించినకాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలు…

Read More