దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఆలయ కమిటీ

భవాని దీక్ష స్వీకరించే భక్తులు అర్చకులను సంప్రదించండి-ఆలయ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మొదలుకొని అశ్వయుజ శుద్ధ ఏకాదశి మంగళవారం వరకు శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అందుకుగాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అంగ రంగ వైభవoగా నిర్వహించుటకు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యతమున ఉత్సవ దినములను నిర్వహించుటకు…

Read More

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలను గెలిపిద్దాం – రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ నాయకులు

నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు( ఏప్రిల్ 23) పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తీర్చే మన ఎమ్మెల్యే, టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలిపించుకోవాలని రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి. సుబ్బారాయన్, బి పెద్దన్న గౌడ్ లు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే రామానాయుడు ను ఫెన్షనర్స్ పార్టీ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా…

Read More
Fertilizer Businesses

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి.

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి డీలర్ లపై కొన్ని కంపెనీల కపట ప్రేమ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు డీలర్ ఫెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి     ఎరువుల రిటైల్ డీలర్లు వ్యాపారం,కష్టాల కడలిపై, నష్టాల నావలా తయారైందని గత రెండేళ్లుగా కొన్ని ఎరువుల కంపెనీలు,రిటైల్ డీలర్లకు ఇచ్చే మార్జిన్లు గణనీయంగా తగ్గించడంతో హోల్ సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకు అమ్మి రిటైల్ డీలర్లకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నవని పరకాల మండల…

Read More

14 నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మహోత్సవములు

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 14 నుండి డిసెంబర్ 12 వరకు కార్తక మహోత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ ఒక ప్రకటనలో తెలిపారు24 న తులసి మాత కృష్ణ వరలక్ష్మి కళ్యాణం 27 న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతాయని 500 రూపాయలు చెల్లించి రసీదు పొందాలని ఆయన కోరారు పవిత్రమైన కార్తీక మాసం నందు శ్రీవారి ఆలయం ముందు అఖండ దీపం…

Read More
Mekala Prabhakar Yadav

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి :- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ రామడుగు, నేటిధాత్రి:       కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం…

Read More

పాఖాల అభయారణ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ ఖానాపూర్ మండల పరిధిలోని గల పాఖాల అభయారణ్యంలో అటవీశాఖ,స్వచ్చంధ సంస్థల సమాఖ్యల ఆధ్వర్యంలో మొక్కలు నాటీ ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు సమాజం లోని ప్రతీ ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. భూతాపంతోనే…

Read More

అవినీతి తిమింగళం

*”నేటిధాత్రి” మేడ్చల్* *మేడ్చల్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు.* *మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని కో ఆపరేట్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.* *అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. “1 లక్ష” లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.* *దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు*

Read More

“జయప్రద”కు ఈఎస్ఐ కేసులో ఊరట

జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు “నేటిధాత్రి” హైదరాబాద్: తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో సీనియర్‌ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్‌ అభయ్‌ ఓకా, ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్‌ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ…

Read More

పార్లమెంట్ స్థానానికి నేను సైతం: బండి రమేష్

ఈరోజు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. కూకట్పల్లి ఫిబ్రవరి 03 నేటి ధాత్రి ఇన్చార్జి త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో అతిపెద్ద పార్లమెంటు స్థానం అయిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధమైన బండి రమేష్.ఈ పార్లమెంట్ స్థానానికి దేశంలోనే విశిష్ట స్థానం కలదు. దీనికోసం ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నా గానీసంక్షేమం కోసం,ప్రజల కోసం నేను సైతం…

Read More

సాంబాన్న వైపే అధిష్టానం చూపులు

అన్ని వర్గాల ప్రజాధరణ కలిగిన కలిగిన వ్యక్తి సాంబాన్న పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి హన్మకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన మాజీ పోలీస్ అధికారి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకుడు,టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య వైపు మొగ్గు చూపుతున్నారు.సాంబన్న పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నితునిగా ఉన్న వ్యక్తి దొమ్మటి సాంబన్న, ఉమ్మడి జిల్లాలో ప్రజలతో ఎప్పటికప్పుడు సాదా బాధకాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు ఆదరించే…

Read More
Congress Party

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన.

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన జహీరాబాద్ నేటి ధాత్రి:     తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజల కొరకు ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఝరాసంగం మండలం లో గల కొల్లూరు,కక్కరవాడ,జోనవాడ,ప్యారవరం మరియూ లో గల వివిధ గ్రామాలలో ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల అధికారి MPDO సుధాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ గారు,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ…

Read More

నూజివీడు సీడ్స్ ఆధ్వర్యంలో బేతిగల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు పంపిణీ

నూజివీడు ఆర్గనైజర్: చొప్పరి తిరుపతి.. వీణవంక,( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నూజివీడు కంపెనీ వారు 6 కంప్యూటర్లు పాఠశాలకు అందజేశారు. వీణవంక మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ల పంపిణీలో నూజివీడు కంపెనీ ఆఫీసర్లు గూడె శ్రీనివాసరావు డీజీఎం, సంజయ్ కులకర్ణి డిజీఎం, జగదీష్ డిజిఎం, దూడపాక రవి జూనియర్ మేనేజర్ నూజివీడు ఆర్గనైజర్ చొప్పరి తిరుపతి బేతిగల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు…

Read More

శ్రీరామ అక్షింతల పంపిణీ కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది.జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినాదాలు చేస్తూ గ్రామంలో అయోధ్య రామ మందిరం విశిష్టత తెలియజేశారు.ఐదు వందల ఏళ్ల క్రితం అయోధ్యలో రాముడిని ప్రాణ ప్రతిష్టాపన చేసిన సమయంలో స్వామి వారి పాదాల వద్ద ఈ అక్షింతలనుభద్రపరిచారని,అయోధ్య రాముడి పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలు రామాలయం గుడికి అందించడం…

Read More

2వసారి గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష రద్దు చేయడం తో నిరుద్యోగుల అవస్థలు

వనపర్తి నేటిధాత్రి : దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీ కులతో గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయడం మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏం ఏ ఖాదర్ పాష ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండవసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థులు అవస్థలు పడి రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం…

Read More

బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలి జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ అనుచిత వాక్యాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు బిజెపి నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు ఇవే మా సవాళ్లు ఖబడ్దార్ మీరు చేసినటువంటి అనుచిత వాక్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ…

Read More

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు కూనవరం రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ తెల్లo వెంకటరావు భద్రాచలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్, షేక్ అజీమ్, కంభంపాటి సురేష్ కుమార్, కుంచాల రాజారాం , కోనేరు రాము , అడుసుమల్లి జగదీష్ రావు, చల్లగుళ్ళ నాగేశ్వరరావు, కొర్లపాటి రాము, దేసప్పా, భద్రాచలం సొసైటీ…

Read More

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం లో మందముల పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ నేటిధాత్రి 11: ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ లోని వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దెగ్గర శంకర్ అగర్వాల్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. న్యూ భారత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అద్వర్యం లో సీడి వెంకట్ అద్వర్యం లో ఓల్డ్ భారత్ నగర్ లో గాజుల గౌరేష్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి…

Read More
BJP

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఆమనగల్ నేటి ధాత్రి : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె), బూత్ అధ్యక్షులు, కొప్పు నర్సింహ, M. శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన బీజేపీ రచ్చబండ…

Read More
error: Content is protected !!