State Government orders enquiry on ‘godown danda’!

https://epaper.netidhatri.com/view/378/netidhathri-e-paper-17th-september-2024%09/2 ·Within 12 hours government response after the news published ·Civil Supplies department get shaken with the news ·Commissioner issued orders to Collector ·Collector became serious on civil supplies officials ·Officials are in dilemma ·Previous report turned into bone of contention ·Officials are not in a position either to support their report or to give…

Read More

ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ ను కలిసిన యాదవ సంఘం నాయకులు.!!! యాదవుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించిన నాయకులు!!!

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, మానవ సేవయే మాధవ సేవా గా భావించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ధర్మారం మండలం కొత్తూరు గ్రామ వాస్తవ్యులు కొలుముల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ కెనడా నుండి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గొర్రెల కాపల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, ముచ్చర్ల కొమురయ్య యాదవ్, ధర్మారం మండల యాదవ సంఘం నాయకులు…

Read More

స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చిన తల్లి సోనియాగాంధీ

#టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్. ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : స్వరాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చిన తెలంగాణా తల్లి ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ అని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ నేతలతో కేక్ కటింగ్ చేయించారు. ఈ సందర్బంగా పెండెం రామానంద్…

Read More

సింగిల్ విండో చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా తాళ్లపల్లి సదయ్య ఏకగ్రీవంగా ఎన్నిక

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాత్కపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి సదయ్య లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార జిల్లా అధికారి శ్రీ మాల తెలియజేశారు అనంతరం చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాట్లాడుతూ నాకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే విజయరమణారావుకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి…

Read More

మంగపేట ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

మంగపేట నేటి ధాత్రి ________ సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించడం వల్ల జరిగే మకర సంక్రమణం నే మకర సంక్రాంతి గా తెలుగు ప్రజలు జరుపుకునే ఎంతో ప్రాముఖ్యమైన విశిష్టమైన పెద్ద పండుగ అని,పండుగలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలు ను మర్చిపోకుండా విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యత ను,విశేషాన్ని తెలియచేయడానికి సందర్భోచితంగా ఉపయోగకరంగా ఉంటాయని మంగపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పోదెం మేనక అన్నారు. శుక్రవారం రోజున ఉన్నత పాఠశాల ఆవరణలో…

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా

బిఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ 23 నవంబర్ (నేటిధాత్రి): ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లో నిర్వహించిన పాదయాత్ర లో గురువారం బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బండారు లక్ష్మణ్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది చెందిందన్నారు.ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి…

Read More

కుందారం గ్రామంలో స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన సర్పంచ్ మరియు ఎంపీటీసీ

జైపూర్ , నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీ ఆఫీసు నందు శుక్రవారం రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ కిట్స్ యువకులకు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలు గతంలో ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా కుందారం గ్రామంలోని యువతకు సర్పంచ్ విజ్జగిరి సమ్మయ్య మరియు ఎంపీటీసీ రాచర్ల సతీష్ ఆధ్వర్యంలో యువతకు పలు రకాల క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా…

Read More

జి.ఎచ్.ఎం.సి ఫ్రైడే డ్రై డే కార్య క్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, జూలై 12 నేటి ధాత్రి ఇన్చార్జి వర్షాకాలం నేపథ్యంలో 124 డివిజన్ పరిధిలోని శంషిగూడ ప్రభుత్వ పాఠశా లలో దోమల నివారణ భాగంగా జిహెచ్ ఎంసి ఎంటమాలాజీ సిబ్బంది దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులపై విద్యా ర్థులకు అవగాహన సదస్సు నిర్వహిం చడం జరిగింది.ఈ కార్యక్ర మానికి ము ఖ్య అతిధిగా డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం గురించి వి ద్యార్థులకు వివరించారు.ఈ…

Read More

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన 

జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న  చెన్నారావుపేట-నేటిధాత్రి: మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన తప్పేట సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందారు.విషయం తెలుసుకున్న జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న వారి కుటుంబ సభ్యులు అతని కుమారుడు తప్పేట రాజేందర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి,జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నమిడ్ల సురేష్,మండల మహిళ అధ్యక్షురాలు రాజులపాటి…

Read More

నవాబ్ పేట్ మండల బిఆర్ఎస్ పార్టీకి షాక్..

కాంగ్రెస్ పార్టీలో చేరిన యన్మన్ గండ్ల మాజీ సర్పంచ్ భాస్కర్, మాజీ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మైసయ్య.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి వంశి చంధ్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాజీ సర్పంచ్ భాస్కర్ పిఎసిఎస్ డైరెక్టర్ మైసయ్య అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం రోజు నవాబు పేట్ మండలంలోని యన్మన్ గండ్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భాస్కర్,మాజీ పి…

Read More

అయోధ్య బాల రాముని దర్శనానికి బయలుదేరిన రామ భక్తులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతలపల్లి హనుమాన్ ఆలయం నుండి మూడు మండలాలకు సంబంధించి 24 మంది రామ భక్తులు అయోధ్యలోని బాల రాములవారిని దర్శించుకోవడానికి బయలుదేరడం జరిగింది. రాములవారి దర్శనానికి ముందు చింతలపల్లి లోని శ్రీ హనుమాన్ టెంపుల్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆనాడు కర సేవలో పాల్గొన్నటువంటి వారికి శాలువాతో సత్కారం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి (చిట్యాల ఖండ కార్యవాహ) కరసేవకు వెళ్ళిన…

Read More

ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి.

*”నేటిధాత్రి” బిగ్ బ్రేకింగ్* ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్.* *భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు.*  *నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల తనిఖీలు.*  *బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసీబీ.* *బాధితుడు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.*  *జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే…

Read More

మానవత్వం చాటుకున్న యువకుడు

రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం మరణించిన ఓ నిరుపేద కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న యువకుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. రుద్రంగి మండలకేంద్రానికి చెందిన వీసరి భూమానందం అనే వ్యక్తి ఆనారోగ్యంతో భాదపడుతూ గత నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు , కడుపేదరికంతో భాదపడుతున్న సంఘటన తెలుసుకుని చలించిపోయిన రుద్రంగి మండల కేంద్రానికి చెందిన…

Read More

నేటి నుండి బండపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు.

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటినుండి మార్చి 25 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ముగింపు రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు శ్రీకాంత్ చారి తెలిపారు, మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి…

Read More

ఎన్నికల వేళ రైతుకన్నుల్లో ఆనందం

పొలాలల్లో వడ్ల కుప్పలు . *ఐకెపి సెంటర్లు ప్రారంభం, మిగతావి కూడా ప్రారంభించాలి శాయంపేట నేటిధాత్రి శాయంపేట మండలం మైలారం గ్రామంలో రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేపడుతుంది. అదేవిధంగా వానకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట కోతలు జరుగుతున్న ప్రాంతంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు…

Read More

రా..ప్రజల కోసం కదలి రా!!

https://epaper.netidhatri.com/ `సుభాష్‌ రెడ్డి ప్రజాసేవ కోసం జనం ఎదురుచూపులు. `గత రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుతునే వున్నారు. `రాజకీయాలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు. `కామారెడ్డిలో వెలుగులు నింపాడు. `సొంత ఊరికి ఎంతో చేశాడు. `ఆపదలో వున్నవారెందరికో అండగా నిలిచాడు. `ఎంతో మందికి ప్రాణదాతయ్యాడు. `తెలంగాణలో అనేక ప్రాంతలలో ఆయన సాయం కనిపిస్తుంది. `అభివృద్ధిలో ఆయన చేయూత వుంటుంది. `పేదలంటే ప్రాణం..వారి కోసం ఎంతో త్యాగం. `మానవత్వం నిండిన గొప్ప రూపం. `వ్యక్తిగత సాయాలకే చేతికి ఎముక లేదు….

Read More

కృతజ్ఞత సభకు బయలుదేరిన భారస నేతలు

రుద్రంగి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం లో భాగంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు రుద్రంగి మండల భారస నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని సమాన స్థాయిలో ప్రజలకు అందిస్తూనే వైద్య విద్యలోనూ రాష్ట్రాన్ని ముందు ఉంచారని కొనియాడారు. జిల్లా కేంద్రంలో కేటీఆర్ చేతుల మీదుగా వైద్య కళాశాల ప్రారంభింపబడడం ఎంతో సంతోషకరమన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో…

Read More

నూతన వధూవరులకు ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు “నార బోయిన రవి ముదిరాజ్”

*”నేటిధాత్రి” మునుగోడు* మునుగోడు పట్టణ వాస్తవ్యులు సింగం కృష్ణయ్య గారి కుమారుడు వెంకట్ కుమార్ – రూప గార్ల వివాహానికి మణి గార్డెన్ హాల్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు “నారబోయిన రవి ముదిరాజు”* ఈ కార్యక్రమంలో శ్రీరామోజు శ్రీనివాస చారి,మిర్యాల వెంకటేశం,వల్లకీర్తి శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్,బండారు మల్లేశం పాల్గొన్నారు….

Read More

గీతాంజలి మోడల్ స్కూల్ బోనాల వేడుకలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామంలోని గీతాంజలి మోడల్ స్కూల్ లో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు పోతురాజు వేషాలు, విద్యార్థినులు అమ్మవారి వేషాలతో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించినారు. అనంతరం విద్యార్థిని విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

కలివేరు పోడు భూముల ఆక్రమణ ఆపాలని కోరుతూ పి ఓ ను కలిసిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బృందం.

భద్రాచలం నేటిదాత్రి 1980 నుంచి సాగు చేసుకుంటున్నాం చర్ల మండలం కలివేరు గ్రామ ప్రజల పోడు భూముల ఆక్రమణలు ఫారెస్ట్ వారు ఆపాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బృందం ఐటిడిఏ పిఓ ను కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మాట్లాడుతూ కలివేరు గ్రామ ప్రజలు 1980 నుంచి భూమి సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు ఈ సంవత్సరం ఫారెస్ట్ అధికారులు…

Read More
error: Content is protected !!