ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన.

జిల్లా ఉద్యాన శాఖ అధికారి. డి సంజీవరావు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ స్థలాన్ని శనివారం రోజున పరిశీలించడం జరిగిందని జిల్లా ఉద్యాన శాఖ అభివృద్ధి అధికారి డి సంజీవరావు, తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైన్ పాక గ్రామంలోని సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రతిపాదించిన స్థలాన్ని…

Read More

అత్తింటి వరకట్న వేధింపులకు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

జైపూర్,నేటి ధాత్రి: భీమారం మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన అనపర్తి చందన అనే వివాహిత వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. చందనకు అదే గ్రామానికి చెందిన జంపన్నతో గత ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం జరగగా పెళ్లయిన మూడు నెలల తర్వాత వరకట్నం కోసం భర్త, అత్తమామ, ఆడబిడ్డ వెంకటమ్మ మానసికంగా వేధించేవారు. దీంతో ఈ నెల 7న పురుగుల మందు తాగగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు…

Read More

నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో పల్స్ పోలియో సిబ్బందికి పులిహోర పంపిణీ

సమాజసేవే లక్ష్యంగా నృసింహ సేవా వాహిని సేవలు భద్రాచలం నేటిదాత్రి భద్రాచలం : గత మూడు రోజులుగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తూ సేవలoదిస్తున్న సిబ్బందికి నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో డా. కృష్ణ చైతన్య స్వామి సూచన మేరకు పులిహోర పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్బంగా నృసింహ సేవా వాహిని సంస్థ ట్రస్టీ శ్రీధర్ శర్మ మాట్లాడుతూ సమాజం కొరకు ప్రతి బిడ్డ ఆరోగ్యం కొరకు ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ…

Read More

ఘనంగా బారస అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ జాతిపిత కేసిఆర్.. బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 17, నేటిధాత్రి: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగౌని సుదర్శన్ గౌడ్, నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా…

Read More

బి ఫామ్ అందుకున్న చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి(టౌన్) సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ బి. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బి ఫామ్ అందుకున్న చల్లా ధర్మారెడ్డి.

Read More

అన్విక జన్మదిన సందర్బంగా ఎగ్జామ్స్ ప్యాడ్స్,పెన్నుల పంపిణీ

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటిలో అంబేద్కర్ సెంటర్ రాజీపేట కాలనీకి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు పసుల శ్రీనివాస్ సోదరుడు పసుల లక్ష్మన్ సంగీత దంపతులు కుమార్తె అన్విక జన్మదిన వేడుకల్లో సందర్భంగా మంగళవారంరోజున పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని విద్యాలయ పబ్లిక్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడు,పెన్నులు స్కేల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శైలజ రమేష్…

Read More

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్న రోగుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సరైన వైద్యం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్నంతలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Read More

కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

వెంకట్రావుపేట గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

[5:28 pm, 14/02/2024] +91 98490 56295:  భీమారం, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో వేములవాడ నియోజక వర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎం.ఎన్.ఆర్ ఈజీ.ఎస్ గ్రాంట్ నుండి 5 లక్షల నిధులతో వెంకట్రావుపేట గ్రామంలో పోతరాజు రాజలింగం ఇంటి దగ్గరి నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు పనులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి సిసి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించినందుకు…

Read More

జబ్బార్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన జబ్బార్ ఆరోగ్య సమస్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు భయపడాల్సిన పనిలేదని తను అండగా ఉంటానని పేర్కొన్నారు మెరుగైన వైద్య అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు

Read More

నందగోకుల్ లో గ్రామ సభ

నిజాంపేట: నేటి ధాత్రి గ్రామస్తులు వర్షాకాలం నేపథం లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు గ్రామసభలో లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రేణుక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,అంగన్వాడి టీచర్,ఆశవర్కర్,గ్రామ…

Read More

విశ్వక్రీడల్లో క్రికెట్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

క్రికెట్‌ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028లో లాస్‌ ఏంజిలెస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్‌ చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటు కల్పించారు. చివరగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో…

Read More

గడపగడపకు ప్రచారం

కుత్బుల్లాపూర్ నేటి రాత్రి: బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ వాసు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో అపురూప కాలనీ నందు గడపగడపకు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.ఎమ్మెల్యే కె.పి వివేకానంద ప్రజలను ప్రోత్సహిస్తూ 30 తారీఖు వేలు మీద ఇంకు మూడో తారీకు కుత్బుల్లాపూర్ అంత పింకు అంటూ ప్రచారం వెరైటీగా చేశారు.

Read More

టిపిసిసి అధ్యక్షుడిని కలిసిన పెండ్యాల కొమురయ్య

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పులోని, 20వ డివిజన్, కాశిబుగ్గ శాంతినగర్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్యాల కొమురయ్య, సోమవారం నాడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని, గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పులో…

Read More

రోడ్డు మరియు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులను ఎంపీడీవో సత్య నారాయణ గౌడ్ సందర్శించారు. రోడ్డు పనులు వాడుతున్న సామాగ్రి గురించి అడిగి తెలుసుకుని, నాణ్యత లోపం లేకుండా సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం వెంకట్రావు పల్లి గ్రామపంచాయతీలోని దుబ్బపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించారు. సరైన కొలతలు పాటించి పనిచేయాలని, వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్వరగా పనులు పూర్తి చేసుకుని…

Read More

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని,…

Read More

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వ దించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో పానుగంటి లక్ష్మి బీమయ్య గార్ల కుమారుడు మధుకర్, జాహ్నవి ల వివాహానికి అదే గ్రామానికి చెందిన పన్నాల భాగ్య చంద్రయ్య గార్ల కూతురు స్రవంతి ,నవీన్ గార్ల వివాహానికి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో ,పీసీసీ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి, పూదరి రమేష్,ఎండపల్లి…

Read More

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి. స్టేషన్ ఘనాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా. రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి:- కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన తనను కలవచ్చు అని పిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సింగపురం ఇందిరా అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రైవేటు హోటల్ ప్రారంభించారు. అనంతరం బక్రీద్…

Read More

రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమించాలి

నర్సంపేట,నేటిధాత్రి : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఎంఏ హాల్ లో సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ…

Read More

శ్రీప్రగతిలో తైక్వాండో బెల్ట్ ప్రధాన కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీప్రగతి హైస్కూల్ లో తైక్వాండో బెల్ట్ ప్రధాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈకార్యక్రమంలో విద్యార్దులు చేసిన కృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో ఎల్లో, గ్రీన్, గ్రీన్ ప్లస్, బ్లూ బెల్టులను సాధించడం జరిగింది. ఈకార్యక్రమంలో తైక్వాండో జిల్లా అధ్యక్షులు డి.సంతోష్, పాఠశాల కరాటే అధ్యాపకులు జి.సంతోష్, పాఠశాల కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయులు అలె వెంకట్…

Read More