భద్రాచల పట్టణంలో విషాదం

భద్రాచలం నేటి ధాత్రి అయిదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. దురదృష్టవశాత్తు పాప మరణించినట్లు తెలిసింది

Read More

రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జమ్మికుంట ఎమ్మార్వోకు బిజెపి నాయకులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తోడు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో మా ప్రాంతంలోని రైతులకు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు….

Read More

ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అన్నారు కానీ ధరణి కష్టాలు తీరేది ఎప్పుడో!

భూ కబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య మండల డిప్యూటీ తాసిల్దార్ ప్రభావతికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వంగర సాంబయ్య మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు ఈనెల ఒకటి నుండి తొమ్మిది వరకు దరఖాస్తుల ప్రక్రియను కొన్నింటికి పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ధరణి బాధితులు ఉన్నారని…

Read More

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

మచ్చ సుమన్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి వరంగల్- ఖమ్మం నల్గొండ- పట్టభద్రుల తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిగెలిపించాలని పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ మచ్చ సుమన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పరకాల పట్టణంలోని కోర్టు ఆవరణంలోని న్యాయవాదులను లక్కం శంకర్,అకినపల్లి రవికుమార్, దేవులపల్లి సాయికుమార్ లను తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్బంగా మచ్చ సుమన్ మాట్లాడుతూ ప్రజా…

Read More

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలని, మే డే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా చండూరు మండల పరిధిలోని, చండూరు మున్సిపాలిటీ,నేర్మటలో సిపిఎం జెండాను, చండూరు మున్సిపాలిటీ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్…

Read More

జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ గారితో పవర్ ప్లాంట్ కార్మికుల చర్చలు

మంచిర్యాల నేటిదాత్రి: ఈరోజు శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వారి కార్యాలయంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పవర్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం చెల్లించవలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారు….

Read More

బిజెపిలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

కండవు కప్పి ఆహ్వానించిన ఎంపీ సంజయ్ చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొప్ప వెంకన్న ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. వీరికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కొరకు కృషి చేస్తానని తెలిపారు

Read More

పంపిణీకి సిద్ధంగా పచ్చిరొట్ట (జీలుగా) విత్తనాలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి జీలుగ విత్తనాలు తీసుకువచ్చామని జైపూర్ ఏఈఓ కొమురయ్య తెలిపారు.ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా 60 శాతం సబ్సిడీతో జీలుగా విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 30 కిలోల జీలుగుగా విత్తనాల బస్తాకు రూ.1116 సబ్సిడీ పోను రైతులు మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.జీలుగా విత్తనాలు అవసరమైన రైతులు పట్టాదారు పాస్…

Read More

గెలిచిన జట్టుకు నగదు బహుమతి అందజేసిన పూర్మాని లింగారెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన క్రికెట్ జట్టుకు 16 వేల రూపాయల బహుమతి అందజేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని. లింగారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలతోపాటు ఆయురారోగ్యాలు ఉన్నత చదువులతో ముందుకు రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ క్రికెట్ క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Read More

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి గ్రామంలో మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరొక డాక్టర్ని నియమించాలి

ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి)లో ఇద్దరు డాక్టర్లు ఉండవలసి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారని మరొక డాక్టర్ని నియమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సర్వే చేశారు. ఈ సందర్భంగా…

Read More

ఐకేపి సిబ్బందిని పరామర్శించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో నడికూడ ఐకేపి సిసీ కుమార స్వామి గ్యాస్ట్రిక్ సమస్యతో పరకాల ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.అది తెలుసుకున్న పరకాల యంపిడిఓ పెద్ది ఆంజనేయులు వెళ్లి వారిని పరామర్శించి ఆర్.యం.ఒ తో మాట్లాడి సరియైన చికిత్స చేయవలసినదిగా చెప్పడం జరిగింది.అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో హార్ట్ స్టంట్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని తెలిపారు.ఏలాంటి అవసరమైనా సంప్రదించాలని కుటుంబ సభ్యులకు…

Read More

courtku hajariana mla aruri, కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ వరంగల్‌ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. 2014 ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనలో భాగంగా నమోదైన కేసు విషయంలో నేడు ఉదయం జిల్లా ప్రత్యేక మేజిస్ట్రేట్‌ ఎక్సైజ్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 9తేదీకి వాయిదా పడింది.

Read More

పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలి

# ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. # కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి # ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలను సందర్శన నర్సంపేట,నేటిధాత్రి : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాధమిక పాఠశాలలను వరంగల్ జిల్లా కలెక్టర్ శారదా దేవి సందర్శించారు.ఈ సందర్భంగా పలు తరగతులను…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

తక్కలపల్లి రాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మార్చి 02 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండల కేంద్రంలోని నీరటి వనమాల-కీర్తిశేషులు రాయమల్లు గార్ల ద్వితీయ పుత్రుడు మహేష్-నిఖిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మాట్లాడుతూ వారి ఇరువురి జీవితం ఎంతో మధురానుభూతిగా సాగాలని కొత్త ప్రపంచాన్ని చూడబోతున్న నవవధులను నూరేళ్లు జీవించి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వాళ్ళ జీవనం…

Read More

విద్యార్థుల కు ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ చేసిన ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి ఆధ్వర్యంలో ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు ప్రజా సంక్షేమ వేదిక నాయకులు విద్యార్థులకు పరీక్ష వ్రాసే విధానం గురించి వివరించారు.పట్టుదలతో చదువు కోవాలని తల్లి తండ్రుల ఆశయాలు నెరవేర్చలని అన్నారు.విద్యార్థి దశనుండే సామాజిక సేవా భావం అలవార్చుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి,ప్రధానోపాధ్యాయులు…

Read More

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన రోడ్డు షోకు తరలి వచ్చిన మున్నూరు కాపులు

నారాయణ పురం కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నారాయణ పురంలో నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన మున్నూరుకాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డు షో ప్రారంభానికి ముందు…

Read More

కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ విద్యార్థినులతో ముచ్చటిస్తూ పాఠశాలలోని మంచినీటి సౌకర్యం గురించి భోజనాల సౌకర్యం గురించి మరుగుదొడ్ల సౌకర్యం గురించి మిగతా అన్ని సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి,స్టడీ అవర్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి, పదో తరగతి పరీక్షలు…

Read More

సభ్యత్వం ఇవ్వండి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమం చేయండి.

నడికూడ,నేటిధాత్రి: పి ఆర్ టి యు టి ఎస్ నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు సాధించి ఉపాధ్యాయులకు జెయల్, ఎంఈఓ,డిప్యూటీవోలుగా, ఏడీలుగా అందరూ ఉపాధ్యాయులు సమానంగా పదోన్నతులు పొందడానికి అవకాశం కలిగే విధంగా కృషి చేస్తామని,పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏ లలో…

Read More