రాజన్న ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కే వినోద్ రెడ్డి

వేములవాడ నేటిధాత్రి రాజన్న ఆలయ ఈఓ గా బదిలీపై వచ్చిన కే వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రాజన్న దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం పొందిన తర్వాత ఈఓ కార్యాలయంలో ఇంచార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టినారు. వారి వెంట ఈ ఈ రాజేష్, డి ఈ లు రఘునందన్, ఏఈఓ లు హరికిషన్,ప్రతాప నవీన్, బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, నటరాజ్ ,…

Read More
Social work

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సామాజిక చేయూత శభాష్ నెక్కొండ వాట్సాప్ గ్రూప్ అంటూ పలువురు ప్రశంసలు #నెక్కొండ, నేటి ధాత్రి:       నెక్కొండ అభివృద్ధికైనా, సామాజిక సేవా కార్యక్రమానికైనా, రైల్వే స్టేషన్ సంబంధించి రైలు ఆపడంలో, రాజకీయ బహిరంగ చర్చ కైనా నెక్కొండలో జరిగే ప్రతి అంశానికి ఆతిథ్యమిస్తూ ఏకైక గ్రూప్“ నెక్కొండ పౌరులు“ఈ వాట్సాప్ గ్రూప్ గత పది సంవత్సరాల క్రితం సేవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నెక్కొండ…

Read More

స్నేహితురాలికి బాల్య మిత్రుల ఆపన్న హస్తం

లింగాల ఘనపూర్ (జనగామ )నేటి ధాత్రి :- లింగాల గణపురం మండలo నవాబుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 2004-05 బ్యాచ్ లో రిజ్వాన అనే స్నేహితురాలికి క్యాన్సర్ రావడంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి మన స్నేహితురాలికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుని అందరూ కలిసి 34 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.స్నేహితురాలికి చేతనందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాల్య సతీష్ చిటుకల అశోక్, పిల్లి భరత్,…

Read More

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి వినతి పత్రం అందజేసిన యువకులు

రామడుగు, నేటిధాత్రి: గోపాలరావుపేట మండల కేంద్రం ఏర్పాటు చేయాలని చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈసందర్భంగా అలువాల విష్ణు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామం చుట్టుపక్కల ఆరు మండలాల పరిధిలోని సుమారు నలబై గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉంది. గోపాలరావుపేట గ్రామం వర్తక,వ్యాపార, వాణిజ్య, విద్యా కేంద్రంగా గోపాలరావు పేట గ్రామం ఇరవై ఐదు సంవత్సరాల నుండి…

Read More
School

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్ నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని దేవన్న తెలిపారు.15 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించబోతున్నమన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో కరాటే, యోగా,పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,క్లే పోటరీ వంటి…

Read More

ఘనంగా లూసిస్ బ్రెయిలి జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు అంగన్ ప్రీ స్కూలు పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం శనివారం ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని పిల్లలకు పరికరాలు దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల…

Read More

బాల్య మిత్రుని నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో బాల్య మిత్రుడు పిన్నం నరేందర్ నివాసానికి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా నరేందర్ ఎమ్మెల్యే ను ఆహ్వానించారు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శాలువతో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిన్నెం శాంతప్ప వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కందికొండ సాయిరాం ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత తదితరులు ఉన్నారు

Read More

మండలంలో ప్రారంభమైన ఉపాధి హామీ పనులు.

తనిఖీ చేసిన జడ్పీ సీఈవో. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చిట్యాల, చల్లగరిగ, గ్రామ పంచాయతిల పరిధిలోని మామిడి కుంటలో మరియు ఊరచెరువు లో జరుగుతున్న ఉపాధి హామీ పనులైన ఫిష్ బ్రీడింగ్ పాండ్స్ పనులను గురువారం రోజున జిల్లా పరిషత్ సీఈ వో విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె కూలీలతో మాట్లాడుతూ ఉదయం పూట పనికి వచ్చి కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300…

Read More

bukabzalatho maaku sambandham ledu, భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

భూకబ్జాలతో మాకు సంబంధం లేదు కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం లేదని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. భూకబ్జాల విషయంలో తమ డివిజన్‌ను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. మూడు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తన భర్త కాని, 21వ డివిజన్‌లో ప్రజాభిమానాన్ని చూరగోని భారీ మెజార్టీతో గెలుపొందిన తానుగానీ, ప్రజల పక్షమే నిలుస్తాం తప్ప ప్రజావ్యతిరేకమైన పనులను…

Read More
Farmers

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం నేటి ధాత్రి: గణపురం మండలం లో రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై…

Read More
In-charge

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది – సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల (నేటి ధాత్రి):     టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే…

Read More

ఎంపీలు వద్దిరాజు,నామలకు స్వాగతం, సత్కారం

Date 07/03/2024 —————————————- లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలకు ఖమ్మం జిల్లా నాయకుల గూడెం టోల్ గేట్ వద్ద పలువురు ప్రముఖులు ఆత్మీయ స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఖమ్మంకు మొదటి సారి విచ్చేస్తున్న వద్దిరాజు,బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న నామ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్యలకు సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు పారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు ఘన…

Read More

హద్దులు దాటిన పోలీస్ మాఫియా..!

# పోస్టింగులు.. డబ్బుల మూటలు.. రాష్ట్రవ్యాప్తంగా తీరు.. ఇక్కడ అదే తీరు. # నర్సంపేటలో జరిగే ప్రతీ దందాలో పోలీస్ వ్యవస్థ అండా..? # నర్సంపేటలో అక్రమ అరెస్టులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. #కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలలో నర్సంపేటకు అరెస్టుల గిఫ్టులు.. #న్యాయవాదులు నవ్వుతున్నారు.. పోలీస్ ల తీరును చూసి..! #రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేటలో రోజురోజుకు పోలీస్…

Read More
Agriculture

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.!

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు. మహదేవపూర్ నేటి ధాత్రి: మండల కేంద్రంలోని ఎర్ర చెరువు వద్ద పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారికి బిజెపి మండల అధ్యక్షుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని పిఎసిఎస్ నిర్లక్ష్యం అడవికి సమీపంలో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం వలన అడవిలోని వర్షపు నీరు వడ్ల కల్లం…

Read More

పండగ పూట విషాదం….

మద్యం మత్తులో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం…. ఒకరు బలి,మరో ముగ్గురికి తీవ్ర గాయాలు… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్ గ్రామ శివారులో సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో నడికుడ మండలం చర్లపల్లికి చెందిన శనిగరపు వంశీ మృతి చెందినట్లు కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు. హోలీ పండుగ పురస్కరించుకుని చర్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు మద్యం సేవించి హోలీ సంబరాలు జరుపుకొని కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామం నుండి ఆటోలో చర్లపల్లి కి వెళుతుండగా…

Read More

బిఆర్ఎస్ ముఖ్యనేత మారెళ్ళ సేనాపతి బిజెపిలో చేరిక

కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు మారెళ్ళ సేనాపతి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రాంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వారితోపాటు సుమారు 50 మంది బిజెపి పార్టీలో చేరిక కండువా కప్పి…

Read More
Labor

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి హౌజింగ్ పిడి రవీందర్ పరకాల నేటిధాత్రి:   మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హోసింగ్ పీడీ. రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇట్టి ఇండ్లు నిర్మాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా కట్టడి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇంటి నిర్మాణం విషయంలో…

Read More

మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి

ఎమ్మెల్యేకు ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వినతి వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 235 మంది ఉద్యోగులు శుక్రవారం వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబును సంగీత నిలయంలో కలిసి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి మీ సమస్యను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కమీషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని…

Read More

సైమన్ కుటుంబానికి ఆర్థిక సహాయం….

వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం మంగపేట నేటి ధాత్రి జిల్లా సరిహద్దు గ్రామం పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి సైమన్ ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందగా వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు భార్గవ ఆటో మొబైల్ యజమాని నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి వినయ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా రూ ఐదు వేల ఆర్ధిక…

Read More
error: Content is protected !!