పార్థీవదేహానికి నివాళులర్పించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో వార్త రిపోర్టర్ బొమ్మ అశోక్ తల్లి బొమ్మ విజయ మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమీషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు.వీరి వెంట రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు,అరె సంక్షేమ సంఘం నడికూడ మండల అధ్యక్షులు లోకేటి నగేష్,వాంకె రాజు, శ్రీనివాస్,ప్రభాకర్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
